ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం, జూలై 2: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్…

పీజీఆర్‌ఎస్‌లో 212 ఫిర్యాదులు.. అధికారులకు కలెక్టర్ హెచ్చరిక

మార్కాపురం : మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి మొత్తం 212 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ…

ప్రభుత్వ రుణాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం : ప్రభుత్వ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా బ్యాంకులు, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత…

విద్యుత్ బస్సులను ఆర్టీసీయే కొనుగోలు చేసి నడపాలి: జేఏసీ డిమాండ్

విద్యుత్ బస్సులను ఆర్టీసీ స్వయంగా కొనుగోలు చేసి, సంస్థ ఆధ్వర్యంలోనే ప్రజలకు సేవలందించాలని జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) నాయకులు డిమాండ్…

పూల సుబ్బయ్య భవన నిర్మాణానికి రూ.1 లక్ష విరాళం ప్రకటించిన ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే. ఎర్రయ్య

మార్కాపురంలో నిర్మాణంలో ఉన్న సిపిఐ కార్యాలయం మరియు పూల సుబ్బయ్య భవన నిర్మాణానికి రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కే.…

సిపిఐ నేతలు, ప్రజల సమక్షంలో పూల సుబ్బయ్య భవన్‌కు ఘనంగా శంకుస్థాప

మార్కాపురంలో పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన కామ్రేడ్ పూల సుబ్బయ్య 38వ వర్ధంతి సందర్భంగా పూల సుబ్బయ్య భవన్‌కు మంగళవారం…

దర్శి సబ్ డివిజన్ పోలీసులకు ఎస్పీ కీలక ఆదేశాలు.. పెండింగ్ కేసుల పరిష్కారం, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి

ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సోమవారం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో…

ఇంటర్ తర్వాత ఉన్నత విద్యపై అవగాహన అవసరం: ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు

ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో బ్రిలియంట్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రిలియంట్ ఎడ్యుకేషన్ మెగా ఫెయిర్–2026ను ఒంగోలు…

పీజీఆర్ఎస్‌లో 39 ఫిర్యాదుల స్వీకరణ.. త్వరితగతిన పరిష్కారానికి చర్యలు

జిల్లా ప్రజల సమస్యలను వేగవంతంగా పరిష్కరించే లక్ష్యంతో సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన “మీకోసం” ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో మొత్తం 39…

ప్రతి విద్యార్థికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి: ఎస్టీయూ డిమాండ్

గ్రామీణ ప్రాంతాల నుంచి దూర ప్రాంత పాఠశాలలకు వెళ్లే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం…