అమరావతి నిర్మాణ పనుల వేగవంతానికి ప్రభుత్వం కీలక నిర్ణయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేయడానికి కీలక నిర్ణయం తీసుకుంది. భవన నిర్మాణాలకు అవసరమైన ఇసుక,…

అమరావతి రాజధాని కోసం మరో 1800 ఎకరాల భూ సమీకరణ

అమరావతి రాజధాని అభివృద్ధి కోసం చేపట్టిన రెండో దశ భూ సమీకరణ ప్రక్రియలో కొంత పురోగతి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రైతులతో నేరుగా…

నాదెండ్ల మనోహర్‌ను ఫోన్‌లో పరామర్శించిన పవన్ కళ్యాణ్

శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని ఫోన్లో పరామర్శించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స జరిగి బయటకు రాలేని పరిస్థితిలో ఉమ్మడి…

24న రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు

అమరావతి: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 24వ తేదీ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని…

వితంతువులకు భారీ భరోసా.. జూన్ నుంచి ₹4,000 కొత్త పింఛన్లు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వితంతువులకు ప్రభుత్వం పెద్ద శుభవార్త తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.53 లక్షల మంది వితంతువులకు ప్రతి నెల ₹4,000…

ఏప్రిల్ 24కి కౌంట్‌డౌన్… మరో రోజు మాత్రమే!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆసక్తికరమైన ప్రకటన వెలువడింది. ఏప్రిల్ 24న ముఖ్యమైన ప్రకటన చేయనున్నట్లు సంకేతాలు ఇచ్చారు. “1…

కొవ్వూరులో డ్వాక్రా మహిళలకు మొబైల్ ఫోన్ల పంపిణీ

కొవ్వూరు నియోజకవర్గ కేంద్రంలో డ్వాక్రా మహిళలకు (వి.ఓ.ఏ) మొబైల్ ఫోన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా…

సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి జిల్లా కన్వీనర్ గా జి ఎన్ రావు

అమలాపురం: సనాతన హిందూ ధర్మ పరిరక్షణ సమితి డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కన్వీనర్‌గా జి ఎన్ రావు నియమితులయ్యారు.…

శ్రీ నాదెండ్ల భాస్కరరావు ఆత్మకు శాంతి చేకూరాలి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర రావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నానంటూ ఉప…

వాడపల్లి పుణ్యక్షేత్రంలో పవన్ కళ్యాణ్ కోసం ప్రత్యేక పూజలు

కొత్తపేట: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన శస్త్రచికిత్స నుండి త్వరగా సంపూర్ణ…