భీమవరం తెలుగుదేశం పార్టీ పరిశీలకుడిగా చెరుకూరి సాయిరామ్ నియామకం

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి చెరుకూరి సాయిరామ్‌ను భీమవరం నియోజకవర్గ పరిశీలకుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. పార్టీ బలోపేతం,…

జీవ నదులను మన చేతులారా చంపేస్తున్నాం: గోదావరి కాలుష్యంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన

జీవ నదులను మన చేతులారా చంపేస్తున్నాం • నదులను మృత నదులుగా మారిస్తే భవిష్యత్తు ఉండదు• గోదావరి కాలుష్య నివారణకు అంతర్…

నేటితరం నేతలకు మండలి వెంకట కృష్ణారావు స్ఫూర్తి: ఎంపీ బాలశౌరి

అవనిగడ్డలో ఘనంగా మండలి వెంకట కృష్ణారావు మెమోరియల్ కబడ్డీ పోటీలు అవనిగడ్డ ప్రభుత్వ కళాశాల – హైస్కూల్ క్రీడా మైదానంలో స్వర్గీయ…

రామ్ తాళ్లూరి మరియు బాలినేని శ్రీనివాసరెడ్డి పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తాటతీస్తాం – చీకటి వంశీ

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మరియు జనసేన రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి…

దోర్నాలలో నూతన ఆర్టీసీ బస్టాండ్‌కు శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి

యర్రగొండపాలెం నియోజకవర్గం: దోర్నాల మండల కేంద్రంలో ప్రయాణికుల సౌకర్యం కోసం రూ.44 లక్షలతో నిర్మించనున్న నూతన ఆర్టీసీ బస్టాండ్‌కు రాష్ట్ర విద్యుత్…

శ్రీశైలం దేవస్థానంలో నిత్య కళారాధనలో భాగంగా భజన కార్యక్రమం

శ్రీశైలం దేవస్థానం, శ్రీశైలం – దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథం కార్యక్రమంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమం కింద గురువారం శ్రీ రఘురామ…

తినే టైమ్ నుంచి నిద్ర వరకు.. ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న 6 అలవాట్లు

భారతీయుల రోజువారీ జీవనశైలిపై బెంగళూరుకు చెందిన ప్రముఖ కోలొరెక్టల్ సర్జన్ డాక్టర్ పరమేశ్వర ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “చాలామంది తప్పు సమయాల్లో…

పోక్సో కేసులో బండి భగీరథ్‌కు ఊరట.. బెయిల్ పిటిషన్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.…

చెన్నై కథ ముగిసింది.. ఇక ధోనీ నిర్ణయంపైనే అందరి చూపు

ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం ముగిసింది. గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగుల…

పెళ్లిళ్ల వెంకన్నకు రూ.14.98 లక్షల హుండీ ఆదాయం

అమలాపురం నియోజకవర్గం: అమలాపురం పట్టణ పరిధిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో గురువారం హుండీల లెక్కింపు కార్యక్రమం నిర్వహించబడింది. దేవదాయ…