శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడొద్దు: మంత్రి కందుల దుర్గేష్

మంత్రి దుర్గేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డిఎస్పీలు జీవన, శివప్రియ రాజమహేంద్రవరం: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ…

ఇసుక క్వారీ రద్దు చేయాలని కలెక్టర్‌కు కూటమి నేతల వినతి

కడప జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన స్పందన కార్యక్రమంలో కూటమి నాయకులు వై.యన్.పాళెం గ్రామంలో ఉన్న ఇసుక క్వారీని తక్షణమే రద్దు చేయాలని…

ఎస్.రాయవరంలో పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

పాయకరావుపేట: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్య కారణంగా శస్త్రచికిత్స అనంతరం త్వరగా…

పెట్రోల్ పై వైపిపివి ముసలికన్నీరు: ఎమ్మెల్యే ఆరణి

తిరుపతి: పెట్రోల్, డీజిల్ పై వైసీపీ నిరసన కేవలం రాజకీయ డ్రామా అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విమర్శించారు. వైసీపీ నాయకులు…

మంత్రి కందుల దుర్గేష్ చొరవతో 16 నెలల చిన్నారికి చికిత్స

సీఎంఆర్ఎఫ్ ద్వారా రాజమహేంద్రవరంలో తన్విక్ కార్తికేయకి లివర్ ఆపరేషన్.. అండగా నిలిచిన మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు…

నాదెండ్ల భాస్కరరావు మృతికి నివాళులర్పించిన జనసేన నేతలు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మరియు జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను నంద్యాల జనసేన…

పెట్రోల్, డీజిల్ కొరతపై ఆందోళనలకు పిలుపునిచ్చిన వైసీపీ

రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. కృత్రిమంగా ఇంధన కొరత సృష్టించారని ఆరోపిస్తూ, పలు ప్రాంతాల్లో…

వికసిత్ భారత్ లక్ష్యానికి బలమైన అడుగు.. విశాఖ గూగుల్ ఏఐ హబ్: బికాస్ కోలే

విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని…

గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో భూమిపూజ

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ Google విశాఖపట్నంలో…

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ షరతులు – అమెరికా ససేమిరా

అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ముందుకు వచ్చినప్పటికీ, కొన్ని కీలక షరతులు పెట్టింది. ఒమన్,…