అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట నేల పాలవడంతోరైతులు కన్నీటి పర్యంతమైతున్నారు, రైతులు స్థానికంగా పండించిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లులకుఅమ్ముకునే…
Category: Recent
ప్రభుత్వం ఆదుకోవాలి
నరసాపురం నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా పంట
నష్టపోయిన రైతులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ
సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ కలిసి
పరామర్శించి, వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చి జనసేన పార్టీ అధినేత పవన్
కళ్యాణ్ అధికారంలోకి రాగానే రైతులకు ప్రత్యేక పాలసీ తీసుకువస్తారని రైతులకు
తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వర
రావు, పోలిశెట్టివెంకట్, యడ్లపల్లి మహేష్, గనేశన శ్రీరామ్, అందే నరేన్ మరియు
తదితరులు పాల్గొన్నారు
మత్స్యకార అభ్యున్నతి భారీ బహిరంగ సభ విధి విధానాలపై సమావేశం
నరసాపురం, ఈ నెల 20వ తేదీన జరగబోయే మత్స్యకార అభ్యున్నతి బారి బహిరంగ సభ విధి విధానాలు నరసాపురం జనసేన పార్టీ…
నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుణ
ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు నోటీసులు ఇవ్వడం, భారీ నిరసన ప్రదర్శన…
శ్రీ నాదెండ్ల మనోహర్ గారు…
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కొద్ది సేపటి క్రితం రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్…
Vijayawada-Visakhapatnam-Rajahmundry
పార్టీ కమిటీలను స్వయంగా నియమిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు… పాతికేళ్ల దూరదృష్టి…పార్టీ సంస్థాగత నిర్మాణం ఏ రీతిలో ఉండాలి..? ఎటువంటి…
The goal is to make young people the most influential leaders
యువతని ప్రభావశీలమైన నాయకులుగా మలచడమే లక్ష్యం – శ్రీ పవన్ కళ్యాణ్ గారు… సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉన్న యువతని…