తూర్పుగోదావరి జిల్లా,ఐ.పోలవరం మండలం కొమరగిరి బాబుజగజ్జీవన్ రాయ్ కాలనీలో ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జి, PAC సభ్యులు శ్రీ పితాని బాలకృష్ణ గారు మరియు స్థానిక ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో 300 మంది జనసేన పార్టీ లో చేరారు.జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.

“ఆగిన రథచక్రాలు”

జనసైనికుడు కీ.శే. వెంగయ్యనాయుడు గారి కుటుంబానికి జనసేన పార్టీ తరపున 8 లక్షల 50 వేల రూపాయల ఆర్థికసాయం అందించి, వెంగయ్య నాయుడు గారి పిల్లల చదువుల భాద్యతని తీసుకున్న జనసేనాని శ్రీ #PawanKalyan గారు

“సీతానగరం కొండపై కొలువైన విజయ్ కీలాద్రి ని దర్శించుకున్న శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు”.

“అయ్యా బొడిలింగం నాని గారూ”, నీ అమ్మ మొగుడి బాషలోనే మేము నిన్ను అడుగుతున్నాము, మీరు నిరూపించాగలరా ??

“”ఖైదీ సాబ్””- పాలనలో ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం JanaSenaParty అధికార ప్రతినిధి శ్రీ #jSPpvmahesh గారు.

#NationalFarmersDay

“దేశంలోనే మొదటిసారిగా రైతు క్షేమం గురించి ఆలోచించి రైతన్నకు పెంక్షన్ అనే పథకాన్ని అమలు చేయాలని భావించి మ్యానిఫెస్టో లో పెట్టిన…

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు డోకిపర్రు గ్రామంలో వేంచేసిన శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కృష్ణా జిల్లా జనసేన నాయకులు ఉన్నారు

@మరికాసేపట్లో గుడివాడ సమీపంలోని డోకిపర్రు గ్రామం, శ్రీ భూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి చేరుకోనున్న JanaSena Party అధినేత శ్రీ Pawan Kalyan గారు.