దుర్గా కళామందిరంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు.. ఆశయాలను స్మరించిన ప్రముఖులు

విజయవాడ : స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా విజయవాడలోని దుర్గా కళామందిరంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్…

పవన్ కళ్యాణ్‌పై వ్యాఖ్యలు మానుకోవాలి: అమ్మిశెట్టి వాసు

విజయవాడ: జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ…

ప్రజా సమస్యల పరిష్కారానికి జనవాణి కార్యక్రమం వేదిక: తుమ్మల రామస్వామి బాబు

విజయవాడ – మంగళగిరి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “జనవాణి…

ఆన్‌లైన్ సేవలు, జీరో వేస్ట్ పాలసీ అమలుకు దేవాదాయ శాఖ కీలక నిర్ణయాలు

గొల్లపూడి ప్రధాన కార్యాలయంలో 22 ఆలయాల ఈవోలతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం ​నూతన ఆర్జిత సేవలు, వేగవంతమైన డిజిటల్ సేవలకు…

వికసిత్ భారత్ లక్ష్యానికి బలమైన అడుగు.. విశాఖ గూగుల్ ఏఐ హబ్: బికాస్ కోలే

విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని…

శరీర, అవయవ దానంపై అవగాహన సెమినార్ విజయవంతం

విజయవాడ: సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్చారిటబుల్ ట్రస్ట్ అదినేత డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి ఆధ్వర్యంలో విజయవాడలోని రోటరీ క్లబ్‌లో శరీర మరియు అవయవ…

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం విజయవాడలో ప్రత్యేక ప్రార్థనలు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన…

ముగిసిన జనసేన అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్

రెండు రోజుల పాటు విజయవాడలో జరిగిన జనసేన పార్టీ అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్ షాప్ కార్యక్రమం ఈరోజు సాయంత్రం ముగిసింది.…

జనసేన అధికార ప్రతినిధుల శిక్షణ వర్క్‌షాప్

విజయవాడలో జనసేన పార్టీ అధికార ప్రతినిధుల కోసం రెండు రోజుల ప్రత్యేక శిక్షణ వర్క్‌షాప్ మంగళవారం ప్రారంభమైంది. రోజువారీ మీడియాలో ప్రజా…

మతం మారిన ఎస్సీలకు రిజర్వేషన్ వర్తించదు – గరికముక్కు సుబ్బయ్య

విజయవాడలో ఎస్సీ ఎస్టీ హక్కుల సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గరికముక్కు సుబ్బయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.…