గోదావరి ఏటిగట్ల పటిష్టతకు సీఎస్‌ఐఆర్–ఎన్‌ఐఓతో సమగ్ర కార్యాచరణ: జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్

అమలాపురం : గోదావరి నది వెంట బలహీనపడిన ఏటిగట్లను శాశ్వత ప్రాతిపదికన బలోపేతం చేయడానికి సీఎస్‌ఐఆర్–నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐఓ) నిపుణులతో…

మహా పుష్కరాలకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి: జాయింట్ కలెక్టర్ నైదియాదేవి

అమలాపురం : 2027లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రారంభించింది. ఈ…

రామచంద్రపురంలో జనసేన నిర్మాణ సారథుల సమావేశం

స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యం.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అమలాపురం, జూన్ 30: డాక్టర్ బి.ఆర్.…

ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం: డీఎల్‌డీఓ పి. విజయభాస్కర్

అమలాపురంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నట్లు డీఎల్‌డీఓ పి. విజయభాస్కర్…

సోలార్ ప్లాంట్, టిడ్కో సమస్యల పరిష్కారంపై కలెక్టర్ కీలక ఆదేశాలు

అమలాపురంలో 500 కేవీ సోలార్ ప్లాంట్‌కు వేగవంతమైన చర్యలు.. జూన్ 24న బోడసకుర్రు టిడ్కో గృహాల పరిశీలన: కలెక్టర్ ఆర్. మహేష్…

తాలింఖానా శిక్షణలో విద్యార్థులకు శీతలపానీయాలు పంపిణీ చేసిన జనసేన నాయకులు

అమలాపురం: అమలాపురంలోని రవణం వీధిలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న తాలింఖానా శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. మరో వారం రోజుల పాటు…

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. 1, 5, 6 వార్డుల్లో పర్యటించిన టీడీపీ నాయకులు

కోనసీమ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు అమలాపురం పురపాలక సంఘం పరిధిలోని 1, 5, 6 వార్డుల్లో ప్రజా…

అమలాపురంలో ఘనంగా తెలుగుదేశం మహానాడు.. ఎన్టీఆర్ జయంతి వేడుకలు నిర్వహణ

అమలాపురం : తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన మహానాడు అమలాపురంలోని విశ్వబ్రాహ్మణ కళ్యాణ మండపంలో విజయవంతంగా నిర్వహించబడింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో…

నిరంతర విద్యుత్ సరఫరా కోసం కంట్రోల్ రూములు ఏర్పాటు

అమలాపురం: అధిక ఉష్ణోగ్రతల కారణంగా విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఎటువంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా…

అక్షరాంధ్ర రెండో దశను ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలి: జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి

అమలాపురం : కోనసీమ జిల్లాను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా “అక్షరాంధ్ర” రెండో దశ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు…