విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న గూగుల్ ఏఐ డేటా సెంటర్ 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్య సాధనలో కీలక మైలురాయిగా నిలుస్తుందని…
Author: kingofandhra
గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు కాసేపట్లో భూమిపూజ
విశాఖ: ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ Google విశాఖపట్నంలో…
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ షరతులు – అమెరికా ససేమిరా
అమెరికాతో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడానికి ముందుకు వచ్చినప్పటికీ, కొన్ని కీలక షరతులు పెట్టింది. ఒమన్,…
విశాఖ విమానాశ్రయంలో కేంద్రమంత్రికి స్వాగతం పలికిన మంత్రి లోకేశ్
విశాఖపట్నంలో ఘూగ్లె ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం సందర్భంగా కేంద్ర రైల్వే, ఐటీ శాఖల మంత్రి అశ్విని వైష్ణవ్ నగరానికి…
శేషాచలం అడవుల్లో అగ్నిప్రమాదంపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆరా
• మంటలు విస్తరించకుండా తక్షణం అదుపు చేసే చర్యలు చేపట్టండి• బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం• ఘటనపై పీసీసీఎఫ్ వివరణ…
ఇంటర్ రాష్ట్ర స్థాయి 3వ ర్యాంకర్ బండారు వీర గణేష్కు సన్మానం
ముమ్మిడివరం: కోనసీమ జిల్లా, ముమ్మిడివరం మండలం గోదశివారిపాలెంకు చెందిన బండారు వీర గణేష్ ఇంటర్మీడియట్లో రాష్ట్రస్థాయి మూడవ ర్యాంక్ (992 మార్కులు)…
డీజిల్ కొరతపై ఆందోళన అవసరం లేదు: జె.సి వైఖోమనిధియా దేవి
అమలాపురం: జిల్లాలో డీజిల్ కొరత అంశంపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ వైఖోమనిధియా దేవి స్పష్టం చేశారు.…
ట్రంప్ డిన్నర్లో కలకలం… కాల్పుల శబ్దాలతో భయాందోళన
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని ప్రతిష్టాత్మక వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమం మధ్యలో ఆకస్మికంగా ఉద్రిక్తత నెలకొంది. విందు జరుగుతున్న…