తాతయ్యగుంట గంగమ్మ జాతరలో సాంప్రదాయ సారే ఊరేగింపులో పాల్గొన్న డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ PAC సభ్యుడు, ఉమ్మడి…

స్థానిక ఎన్నికలపై పుంగనూరులో జనసేన పార్టీ సమీక్షా సమావేశం

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పుంగనూరులో మంగళవారం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు.…

హనుమాన్ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్‌ కోసం ప్రత్యేక పూజలు

సర్వేపల్లి నియోజకవర్గం: హనుమాన్ జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కోదండరాంపురంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా…

కాకినాడ–హిసార్ రెగ్యులర్ రైలు సేవలు ప్రారంభం

కాకినాడ–హిసార్ (హర్యానా) మధ్య వారానికి ఒకసారి నడిచే రెగ్యులర్ రైలు సేవలను మంగళవారం కాకినాడ టౌన్ రైల్వే స్టేషన్‌లో ఎంపీ తంగెళ్ల…

హనుమాన్ జయంతి స్పెషల్: జనసేన 175 ఇంచార్జ్‌ల ప్రకటన

మంగళగిరి: హనుమాన్ జయంతి సందర్భంగా జనసేన పార్టీ కీలక సంస్థాగత నిర్ణయాలు తీసుకోనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలకు సంబంధించి ఇంచార్జ్‌లను…

ప్రజల సంతృప్తే అధికారుల లక్ష్యం: కలెక్టర్ విజయ సునీత

మార్కాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్ఎస్) కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత ప్రజల…

శ్రీశైలంలో నిత్య కళారాధనలో శివభక్తి సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైలం దేవస్థానంలో సోమవారం ధర్మపథంలో భాగంగా నిత్య కళారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా భక్తి భావనను…

నిడదవోలులో సాగునీటి కష్టాలకు చెక్.. రంగంలోకి మంత్రి దుర్గేష్

కోరుమామిడిలో చెరువుల పూడికతీత, డెక్క తొలగింపు పనులకు మంత్రి కందుల దుర్గేష్ శ్రీకారం రూ. 81.91 లక్షల వ్యయంతో జలవనరుల అభివృద్ధి…

“మీకోసం” వేదికలో ఫిర్యాదులపై త్వరిత పరిష్కారం

మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు…

జనవాణిలో ప్రజల సమస్యలు స్వీకరించిన చిల్లపల్లి శ్రీనివాసరావు

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఉదయం నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ…