ఎమ్మార్పీ ధరలకే ఎరువుల విక్రయాలు చేయాలి: జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు

మార్కాపురం : రైతులకు అవసరమైన ఎరువులను గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)కే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం…