జనసైనికుడి కుటుంబానికి అండగా “గల్ఫ్ జనసేన కమ్యూనిటీ”

ఏలూరు నియోజకవర్గం: తిమ్మరావుగూడెం గ్రామానికి చెందిన జనసైనికుడు యంగల శ్రీనివాస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం తీవ్ర…

ఏలూరులో డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం ప్రారంభం

ఏలూరు: ధర్మభేరి ప్రాంగణంలో (జూట్ మిల్ పక్కన) ఎన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ మజ్జిగ చలివేంద్రం కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు.…

శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దర్శనానికి ప్రత్యేక బస్సులు

* ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు వెల్లడి ఏలూరు, శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలం శ్రీ…

ఏలూరులో జనసేన క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమం

ఏలూరు: బాగుపడాలని కోరుకునే ప్రతి ఒక్కరూ, మార్పు కోసం ఎదురు చూస్తున్న ప్రతి యువతి యువకులు కూడా “ఉద్యమి” సభ్యత్వం తీసుకుని…

రైతులు కోరగానే రోడ్డు వేయించారు

• శ్రీ పవన్ కళ్యాణ్ చొరవతో కొయ్యలగూడెం మండలంలో మూడు నెలల్లో డొంక రోడ్డు నిర్మాణం• రూ. 60 లక్షల వ్యయం..…

న్యాయవాదులకు సంఘీభావం తెలిపిన జనసేన-టిడిపి నాయకులు

ఏలూరు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చి న ఆంధ్రప్రదేశ్ భూమి హక్కు ల యాజమాన్య చట్టం (2022 చట్టంను ) అమల్లో…

నిరుద్యోగల ధర్నాకు మద్ధతుగా రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరుద్యోగల ధర్నా నిర్వహించారు. ఏఈఎంసి అనే సంస్థ ఉద్యోగాల పేరుతో తమవద్ద డబ్బులు దండుకొని మోసం…

కార్తీక వనసమాధనలో పాల్గొన్న రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు నియోజకవర్గం : దెందులూరు మండలం, గోపన్న పాలెం శివారు (సాని గూడెం అడ్డరోడ్డు ) కూ నంశెట్టి ధనుం జయ…

“యువగళం” పాదయాత్రలో పాల్గొన్న
రెడ్డి అప్పల నాయుడు

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, రాజోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పునః ప్రారంభించిన “యువగళం”…

బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలి: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు: వచ్చే శాసనసభ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం సీట్లు కేటాయించాలని రాజకీయ పార్టీలను జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా…