మహిళల భద్రతపై రాజీ లేదు.. బాధ్యులను సస్పెండ్ చేయాలి: జనసేన

కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిపై కొందరు ఉద్యోగులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ వారిని వెంటనే సస్పెండ్ చేసి శాఖాపరమైన…

ముద్రగడ పద్మనాభం మృతికి యువ కాపునాడు సంతాపం

మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ యువ కాపునాడు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే,…

వాడపల్లి దేవస్థానం రహదారి విస్తరణపై రైతులకు అవగాహన

వాడపల్లి: వాడపల్లి దేవస్థానం రహదారి విస్తరణ పనుల నేపథ్యంలో రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమం దేవస్థానంలో నిర్వహించారు. ఆర్డీవో, దేవస్థానం డీసీ సమక్షంలో…

బోడసకుర్రులో వైభవంగా పైళ్లమ్మ అమ్మవారి మహోత్సవాలు

బోడసకుర్రు : కోనసీమ జిల్లా బోడసకుర్రు గ్రామంలో గ్రామదేవతగా కొలువై పూజలందుకుంటున్న శ్రీ పైళ్లమ్మ అమ్మవారి వార్షిక జాతర, తీర్థ మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో…

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సమాయత్తం కావాలి: తగరపు శ్రీనివాస్

హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు జనసేన పార్టీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని హుస్నాబాద్ నియోజకవర్గ…

ఏపీ విద్యార్థులకు శుభవార్త.. డైట్ ఛార్జీలు 10% పెంపునకు సీఎం ఆదేశాలు

ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. విద్యార్థులకు అందించే డైట్ ఛార్జీలను 10 శాతం పెంచాలని…

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న జనసేన కార్యకర్తను పరామర్శించిన ప్రేమకుమార్

హైదరాబాద్ : మోతీనగర్‌లోని లీలా ఆసుపత్రిలో న్యూరో సంబంధిత సమస్యతో చికిత్స పొందుతున్న అల్లాపూర్‌కు చెందిన జనసేన కార్యకర్త ప్రసాద్‌ను కూకట్‌పల్లి జనసేన…

నిరుపేద విద్యార్థినికి ల్యాప్‌టాప్ అందజేసిన రామ సుబ్బారావు

చినగంజాం : నిరుపేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తూ ఉమ్మడి ప్రకాశం జిల్లా చినగంజాం మండలం సోపిరాల గ్రామానికి చెందిన హైదరాబాద్‌లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్…

ఎస్‌ఐఆర్ కార్యక్రమంపై కలెక్టర్ హెచ్చరిక

ఎన్యూమరేషన్ ప్రక్రియలో నిర్లక్ష్యం వీడి వేగంగా పని చేయాలి: కలెక్టర్ విజయ సునీత త్రిపురాంతకం, జూన్ 30: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)…

తుది దశలో భారత్-అమెరికా ట్రేడ్ ఒప్పందం

భారత్, అమెరికా మధ్య ప్రతిష్ఠాత్మక వాణిజ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది. ఇరు దేశాల మధ్య జరుగుతున్న చర్చలు దాదాపు 99…