తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య క్షులు శ్రీ ఎన్.చంద్రబాబు నాయుడు గారి కి గౌరవ హైకోర్టు ద్వారా మధ్యం తర బెయిల్…
Category: Recent
జనసేన – టీడీపీ జిల్లా స్థాయి సమన్వయ సమావేశాలు ప్రారంభం
• తొలి రోజు ఐదు ఉమ్మడి జిల్లాల్లో సమన్వయం• సంయుక్తంగా ప్రజా పోరాటాలు చేపట్టాలని నిర్ణయం• ఇసుక, మట్టి, మద్యం, గనులు……
కోటికలపూడి చినబాబుకు శుభాకాంక్షలు
భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం ఇంచార్జ్, జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సభ్యునిగా నియమితులైన కోటికలపూడి గోవిందరావు…
అస్థిర ఆంధ్రను సుస్థిర స్వర్ణంధ్రగా మార్చడమే ఉమ్మడి లక్షం
• ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికే తొలి ప్రాధాన్ం • వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నంచ్ అన్ని వర్లకీ సమస్లే • ప్రతిపక్షాలపై…
వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు పవన్ కళ్యాణ్ హాజర
విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ శాసనసభ్యూలు శ్రీ వంగవీటి రాధాకృష్ణ వివాహ వేడుకకు జనసేన పార్టీ అధయూక్షులు శ్రీ పవన్ కళ్యూణ్…
జవాబుదారీతనం ఉండాల్సిందే
ఆలయానికి చెందిన ఆస్తులన్నీ అందినంత వరకూ దోచుకుంటున్నారు కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి గురించి బహిరంగ చర్చ జరగాలి దేవస్థానం నిర్వహణలో…
రైతులకు అన్యాయం చేసే పాలసీగా కనపడుతుంది
అకాల వర్షాల కారణంగా చేతికి వచ్చిన పంట నేల పాలవడంతోరైతులు కన్నీటి పర్యంతమైతున్నారు, రైతులు స్థానికంగా పండించిన ధాన్యాన్ని స్థానికంగానే మిల్లులకుఅమ్ముకునే…
ప్రభుత్వం ఆదుకోవాలి
నరసాపురం నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా పంట
నష్టపోయిన రైతులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ
సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ కలిసి
పరామర్శించి, వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చి జనసేన పార్టీ అధినేత పవన్
కళ్యాణ్ అధికారంలోకి రాగానే రైతులకు ప్రత్యేక పాలసీ తీసుకువస్తారని రైతులకు
తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వర
రావు, పోలిశెట్టివెంకట్, యడ్లపల్లి మహేష్, గనేశన శ్రీరామ్, అందే నరేన్ మరియు
తదితరులు పాల్గొన్నారు







మత్స్యకార అభ్యున్నతి భారీ బహిరంగ సభ విధి విధానాలపై సమావేశం
నరసాపురం, ఈ నెల 20వ తేదీన జరగబోయే మత్స్యకార అభ్యున్నతి బారి బహిరంగ సభ విధి విధానాలు నరసాపురం జనసేన పార్టీ…