మత్స్యకార అభ్యున్నతి సభ విజయవంతం చేయాలి: మాకినీడి శేషుకుమార

పిఠాపురం, ఈ నెల 13.02.2022 నుంచి కాకినాడ నుంచి ప్రారంభమయ్యే మత్స్యకార అభ్యున్నతి సభ 20వ తారీఖున జనసేన అధ్యక్షులు పవన్…

నేను ప్రజలకు మాత్రమే దత్తపుత్రుణ

ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కాలంలో పీఆర్సీ ఆమోదయోగ్యంగా లేదని ఉద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మెకు నోటీసులు ఇవ్వడం, భారీ నిరసన ప్రదర్శన…

దోచుకునే వారికే అధికారం ఇస్తాం…

ఏంటో అన్నకి తప్ప అందరికి ఇస్తారు ..!!

మాటలు తప్ప …చేతల్లో చేసేది సున్నా ..!!!

మాటలు తప్ప …చేతల్లో చేసేది సున్నా ..!!! చదువుకున్న గొర్రెలు ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోండి ..!!!

ప్రజలు కష్టాల్లో ఉంటే చెత్త పన్ను పేరుతో పీడిస్తారా?

కేంద్ర ఇస్తే స్టిక్కర్ వేస్కుని పబ్లిసిటీ చేసుకుందాం అని పోస్టర్లు రెడీ చేసుకున్నారు ..!!! ఇప్పుడు కేంద్రం సైలెంటుగా ఉంటె పాపం…

సంచులకు 750 కోట్లు, వ్యాన్లకు 900 కోట్లు

సంచులకు 750 కోట్లు…స్వాహా వ్యాన్లకు 900 కోట్లు…స్వాహా ఈ డబ్బుంటే కనీసం మూడు హాస్పిటళ్లకు నిధులు సరిపోయేవి…

జగన్పోస్టర్సీఎం

మీలో ఎంత మందికి తెలుసు ఇది #కేంద్రప్రభుత్వపథకం అని? అప్పట్లో #చంద్రబాబు #స్టికర్_సీఎం అయితే… జగన్ పోస్టర్ సీఎం అందామా? అబ్బబ్బా,…

జనసేన నాయకులు, ఆశా_జ్యోతి ఫౌండేషన్ వ్యవస్తాపకులు, శేఖర్_పులి గారు ఫౌండేషన్ తరుపున కరోనా రోగుల కొరకు 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వేలాది మెడికల్ కిట్లు ఇండియాలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పటల్లో డోనేట్ చేయడం జరిగినది నిన్న క్రిష్ణా జిల్లా మచిలీపట్నం లో కలెక్టర్ గారికి 25 యూనిట్లు అందచేశారు. #AshaJyothi #CovidVaccine