పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లిలో శివాలయం పునర్నిర్మాణం

రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శిథిలావస్థకు చేరిన…