18వ రోజు కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి

18వ రోజు కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి మరియు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి నందు కోవిడ్ పేషెంట్లు,అటెండర్లకు మొత్తం 500…

జనసేన నాయకులు, ఆశా_జ్యోతి ఫౌండేషన్ వ్యవస్తాపకులు, శేఖర్_పులి గారు ఫౌండేషన్ తరుపున కరోనా రోగుల కొరకు 300 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు, వేలాది మెడికల్ కిట్లు ఇండియాలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వ హాస్పటల్లో డోనేట్ చేయడం జరిగినది నిన్న క్రిష్ణా జిల్లా మచిలీపట్నం లో కలెక్టర్ గారికి 25 యూనిట్లు అందచేశారు. #AshaJyothi #CovidVaccine

పేదలకు ఆహారం అందిస్తున్నారు జనసేన నెల్లూరు

జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారు,జనసేన నాయకులు శ్రీ మనుక్రాంత్ గార్ల పిలుపుతో గత 10రోజులుగా హోమ్ఐసోలేషన్లో ఉన్నవారికి,ప్రభుత్వఆసుపత్రి వద్ద పేదలకు…

#ISUPPORTJSP

రెండేళ్ల కిందట మే 23 న 2019 సం. ఎన్నికల ఫలితాల అనంతరం కేవలం 20 నిమిషాలలో మనోధైర్యం నింపిన ఈ…