శ్రీమతి ఆశా భోస్లే ఆత్మకు శాంతి చేకూరాలి

ప్రముఖ గాయని శ్రీమతి ఆశా భోస్లే గారు కన్నుమూశారని తెలిసి చింతించానంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన…

కార్యదర్శుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు…

భారీగా జనసేన పార్టీలో చేరికలు – కామారెడ్డి జిల్లాలో ఉత్సాహభరిత కార్యక్రమం

జనసేన పార్టీలో భారీ ఎత్తున చేరికలు కొనసాగుతున్నాయి. మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా చిరంజీవి అభిమాన…

ఏపీలో ఉచిత ఆధార్ అప్‌డేట్ క్యాంపులు.. విద్యార్థులకు కీలక అవకాశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఉచిత క్యాంపులను నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. యు.ఐ.డి.ఏ.ఐ ఆధ్వర్యంలో…

ఎన్టీఆర్ జిల్లాలో జనసేన సభ్యత్వ జోరు

ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యపరుస్తున్న తిరుపతి అనూష ఎన్టీఆర్ జిల్లాలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది. జిల్లా…

“గ్రామ స్వరాజ్యం 2.0” దిశగా పవన్ కళ్యాణ్ కృషిపై నాగబాబు ప్రత్యేక వీడియో

గౌరవ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు “గ్రామ స్వరాజ్యం…

ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది” – నీటి సంరక్షణపై పవన్ కళ్యాణ్ పిలుపు

ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. గ్రామీణ తాగునీటి…

నీటి భద్రతపై 100 రోజుల కార్యక్రమం ప్రారంభం

తాడిపత్రి: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 6 ఏప్రిల్ 2026న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో “నీటి భద్రత – సాగు…

జెఎస్‌పి మిడ్‌వెస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నాదెండ్ల జన్మదిన వేడుకలు

అమెరికాలోని జనసేన పార్టీ (జెఎస్‌పి) మిడ్‌వెస్ట్ విభాగం, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినాన్ని పురస్కరించుకుని వర్చువల్…

విద్యాసంస్థల్లో ‘జీరో వేస్ట్’ విధానం అమలు చేయాలి: కలెక్టర్

పాఠశాలలు, వసతి గృహాల్లో వ్యర్థాల నియంత్రణకు శాస్త్రీయ ప్రణాళికలు అమలు చేయాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ…