జూన్ 5 నుంచి ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ పునఃప్రారంభం

పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్ సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో…

ముస్తూరు రామ్మోహన్ జన్మదిన వేడుకలు ఘనంగా

చేనేత కార్మికుల సంక్షేమానికి ఆయన సేవలు చిరస్మరణీయం: నాయకులు జనసేన పార్టీ నాయకుడు, చేనేత కార్మిక యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మదనపల్లి…

సఖినేటిపల్లి లంక ప్రజలకు ఉచిత త్రాగునీటి సరఫరా – జనసేన చిరుపవన్ సేవా సమితి సేవలు

సఖినేటిపల్లి లంక ప్రజలకు అండగా జనసేన – ఉచిత త్రాగునీటి పంపిణీ సఖినేటిపల్లి లంకలోని వినాయకుని గుడి ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న…

ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత: ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు

‘మీ కోసం’ కార్యక్రమంలో 78 ఫిర్యాదులు స్వీకరణ – అధికారులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలు ప్రకాశం జిల్లా పోలీసు కార్యాలయంలో…

శ్రీ పరంజ్యోతి అమ్మ భగవతి–భగవాన్ దివ్య కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహణ

ఏలూరు నగరంలోని తూర్పు వీధిలో ఉన్న శ్రీరామాలయం, శివయ్య గుడిలో శ్రీ పరంజ్యోతి అమ్మ భగవతి–భగవాన్ దివ్య కళ్యాణ మహోత్సవం ఆదివారం…

పవన్ కళ్యాణ్‌పై విమర్శలు మానుకోవాలి: లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలు, ఆరోపణలు చేయడం కంటే ఆయన తన మంత్రిత్వ…

పవన్ కళ్యాణ్‌పై చేస్తున్న ఆరోపణలను ఖండిస్తున్నాం: తంబళ్ళపల్లి రమాదేవి

తెలంగాణ ఉద్యమం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని అనేక సందర్భాల్లో పేర్కొన్న జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై…

మహిళల రాజకీయ సాధికారతకు టీడీపీ చారిత్రాత్మక నిర్ణయం – సానా సతీష్ బాబు

కాకినాడ/విజయవాడ: భారతదేశంలో మహిళల రాజకీయ సాధికారతకు ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న 33 శాతం రిజర్వేషన్ నిర్ణయం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని…

జూన్ 5 నుంచి ఇబ్రహీంపట్నంలో ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ పునఃప్రారంభం

విజయవాడ : సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం…

దుర్గా కళామందిరంలో ఎన్టీఆర్‌కు ఘన నివాళులు.. ఆశయాలను స్మరించిన ప్రముఖులు

విజయవాడ : స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా విజయవాడలోని దుర్గా కళామందిరంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్…