శ్రీ హెచ్.జె.దొర ఆత్మకు శాంతి చేకూరాలి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి డి.జి.పి.గా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీ హెచ్.జె.దొర గారు కన్నుమూశారని తెలిసి చింతించానంటూ ఉప ముఖ్యమంత్రి శ్రీ…

అరణ్యమే వేదిక… గిరిజనమే అతిథులు – పాడేరు ఓనూరులో జనసేన ఆవిర్భావ దినోత్సవం ఘనంగా

అరణ్యమే వేదిక… గిరిజనమే అతిథులు… అనే ప్రత్యేక భావంతో పాడేరు నియోజకవర్గంలోని ఓనూరు గ్రామంలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ…

ప్రకృతి ఒడిలో అభివృద్ధి జాడలు.. గిరిజనం మధ్య ప్రగతి ప్రణాళికలు

• వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం• గిరిపుత్రుల మధ్య పార్టీ జెండా ఆవిష్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్• అడవి బిడ్డలతో…

ప్రజల కోసం పుట్టిన పార్టీ – ప్రజల హక్కుల కోసం పోరాడే శక్తి జనసేన

ప్రజల సమస్యలు పరిష్కరించాలనే సంకల్పంతో ప్రారంభమైన ఉద్యమమే జనసేన పార్టీ. సాధారణ ప్రజల స్వరాన్ని వినిపించేందుకు, వారి హక్కుల కోసం పోరాడేందుకు…

Janasena Party Formation Day Celebrations Held Across Andhra Pradesh on March 14

Janasena Party ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు మార్చి 14న Janasena Party ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా…

మామిడికుదురు అగ్నిప్రమాద బాధితులకు నూతన షెడ్లు ప్రారంభం

రాజోలు నియోజకవర్గం: మామిడికుదురు ఆల్ కాస్ట్ కాలనీలో అగ్నిప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన కుటుంబాల కోసం నిర్మించిన నూతన షెడ్లను ఎమ్మెల్యే దేవ…

పాండ్రపాడులో ఇంటింటి జనసేన సభ్యత్వ ప్రచారం

ప్రత్తిపాడు నియోజకవర్గం: కాకుమాను మండల పాండ్రపాడు గ్రామంలో కాకుమాను మండల కార్యదర్శి రెడ్డి నాగరాజు అధ్యక్షతన జనసేన పార్టీ ఉద్యమ క్రియాశీలక…

శభాష్ దుర్గేష్.. మంత్రి దుర్గేష్‌కు సీఎం చంద్రబాబు ప్రశంసలు

ముంబయి పర్యటనలో క్రియాశీలకంగా వ్యవహరించి ప్రతిష్టాత్మక సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నందుకు మంత్రి దుర్గేష్ కు ప్రత్యేక అభినందనలు అమరావతిలో ‘క్రియేటివ్ సిటీ’…

అటవీ శాఖ పీపుల్స్ ఫ్రెండ్లీగా మారాలి: సీఎం చంద్రబాబు

అమరావతి: కలెక్టర్ల రెండవ రోజు కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు వివిధ శాఖల పనితీరుపై సమీక్ష చేశారు. ముఖ్యంగా అటవీ శాఖపై తీవ్రంగా…

ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రులు, ఉగాది వేడుకలకు ఘన ఏర్పాట్లు

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరిగే వసంత నవరాత్రులు, ఉగాది వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. తేది 19.03.2026 నుండి…