What govt of AP doing ?

ఎం.పి. అరెస్టుకు ఇదా సమయం

ఎం.పి. అరెస్టుకు ఇదా సమయం ముందు రోగులను కాపాడటంపై దృష్టి సారించండి రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా…

వాహ్ ..!! సూపర్ సార్ ???

151 సీట్లు , 50 మంది సలహాదారులు , 5 డెప్యూటీ సీఎం లు .ఏం పీకార్రా అంటే ..లేఖలు రాస్తున్నారు…

కేంద్రం ఇచ్చిన దాని కూడా మీ ఖాతా లో వేసుకొని…

సిగ్గు ఐనా ఉండాలి కేంద్రం ఇచ్చిన దాని కూడా మీ ఖాతా లో వేసుకొని మేము ఇస్తున్నాము అని గొప్పలు చెపుకోవడాని…

తిరుపతి లో కొందరి నిర్లక్ష్యం వల్ల మనుషుల ప్రాణాలు పోయాయి.. ఇది మీకు కనిపించలేద…ఇప్పుడు బైటికి వచ్చి మాట్లాడరా. అంటే కేవలం…

ఒరేయ్ ఒరేయ్ కంపరం వస్తుందిరా… మీరు మీ పబ్లిసిటీ ???

ఒకసారి తప్పుడు లెక్కలు బొక్కలోకి పోయావు. ఇప్పుడు 56 ప్రాణాలు పోతే 11 అంటున్నావు ఈసారి ఎక్కడికి పోతావో. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ దుస్థితికి కారణం. 10 లక్షలు కరోనా కారణంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. శవాలతో రాజకీయం చేయడం మీకు కొత్తేమి కాదు. చంద్రబాబు వల్ల 23 ప్రాణాలు పోతే జైలులో పెట్టమన్న నోరు ఇప్పుడూ మూగపోయింది

అయ్యా.. మీడియా అధిపతులారా…

అయ్యా.. మీడియా అధిపతులారా… ఎప్పుడు ఇతరుల వద్దా విరాళాలు తీసుకోవడమేనా మీరు ఇచ్చేది ఏమైనా ఉందా…. పోయేటప్పుడు మనతో కట్టుకుని పోముగా….జీరోలవకండి…..

56 people dead in tirupati ruia hospital

నిన్న తిరుపతి రుయా ఆసుపత్రి లో జరిగిన ఆక్సిజన్ కొరత సంఘటన లో సుమారు 56 మంది చనిపోయినట్టు నిర్దారించిన రుయా…