గాజు గ్లాస్.తో చాయ్ – చాయ్ తో చర్చ కార్య క్రమంలో తంబళ్ళపల్లి రమాదేవి

నందిగామ నియోజకవర్గం : నందిగామ నియోజకవర్గంలో ని చందర్లపాడు మండలం హెడ్ క్ వార్టర్స్ లో గాజు గ్లాస్ తో చాయ్ – చాయ్ తో చర్చ కార్యక్రమంలో పాల్గొన్న నందిగామ జనసేన పార్టీ సమన్వ యకర్త శ్రీమతి తంబళ్ళ పల్లి రమాదేవి. చందర్లపాడు మండలంలో ని భవన నిర్మాణ కార్మికులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి జనసేన పార్టీ సింబల్ అయినటువంటి గాజు గ్లాసు తో ఛాయ్ ఇచ్చి వారి యొక్క కష్టా లను సాధక బాధలను వారి తో పంచు కోవడం జరి గిం ది. ఈ సందర్భం గా రమాదేవి మాట్లాడుతూ భవన నిర్మా ణ కార్మి కుల వారి కష్టా లను వింటుంటే నా గుం డె కలిచి వేసిం దన్నానా్నరు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి నప్పటినుం డి సిమెం ట్ రేట్లు పెం చి, ఇసు క పాలసీలను తెచ్చి భవన నిర్మా ణ కార్మి కుల జీవితాలను అగమ్య గోచరంగా మార్చే శారు. ఇక్క డ వీరి కి పనులు లేక పక్క రాష్ట్రాలకు వలస పోతున్నా రు. కనీసం సంక్షేమ పథకాలు కూడా వీరి కి అందడం లేదు. ప్రమాదవశాత్ తు మరణిం చిన భవన నిర్మా ణ కార్మి కులకు ఎటువంటి భీమ కూడా కల్పిం చలేని ఈ ప్రభుత్వం కి ప్రజలు బుద్ధి చెప్పనున్నా రని హెచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్డీ లు సు ధాకర్, కుడుపు గంటి రాము, జనసేన నాయకులు జనసైనికులు, వీర మహిళలు, టిడిపి నాయకులు, టిడిపి కార్యకర్తలు, భవననిర్మా ణ కార్మిక సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.