ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పదంగా తీర్చిదిద్దాలంటే ప్రజలు జనసేన, టిడిపికి ఓటు వేయాలి

విజయవాడ: జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డి నేటర్ తిరుపతి సు రేష్ ఆధ్వ ర్యంలో 42వ డివిజన్ లో పర్యటిం చిన పశ్చి మ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెం కట మహేష్ మరి యు 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూ ష ఈ సందర్భం గా పోతిన వెం కట మహేష్ మాట్లాడుతూ.. అప్పు ల ఆంధ్ర ప్రదేశ్ నుం చి అభివృద్ధి ఆంధ్ర ప్రదేశ్ గా తీర్చి దిద్దా లంటే ప్రజలు తప్పకుండా జనసేన, టిడిపి కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అధి కార పార్టీ అత్యుత్సా హంతో ఆంధ్ర జ్యో తి రి పోర్టర్ శ్రీకృష్ణ మీద దా డి చేయడం వ్యక్తి గత దా డి కాదు మీడియా అనే వ్యవస్థ పైన దా డి అన్నా రు. ప్రజాస్ వామ్యం పై నమ్మకం ఉంటే మీడియా పై దా డులు చేయరని అన్నా రు. తిరుపతి అనూ ష మాట్లాడుతూ.. స్థా నిక కార్పొ రేటర్ సమస్య అని ప్రజలు వెళ్తే ఉచిత సలహాలు ఇస్తునరంట, కార్పొ రేటర్ తెలివితేటలన్నీ దోచు కోవడం, దాచు కోవడం మీదే ఉన్నా యి. ప్రజలకు సహాయం చేయడంపై ఏమాత్రం శ్రద్ధ లేదని అన్నా రు. పశ్చి మ నియోజకవర్గంలో పోతిన మహేష్ గారి ని జనసేన టిడిపి ఉమ్మడి అభ్యర్థి గా గెలిపించు కుని పవన్ కళ్యా ణ్ గారి కి గి ఫ్ట్ గా ఇస్తా మని మీడియా ముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎండి ఆయాజ్, తు లసి మురళి , ఆదిత్య రెడ్డి , రెడ్డి పల్లి శ్యా మ్, మహేశ్వరి , అల్లా బక్షు, వెం కట్రావు, కానాల వినో ద్ కుమార్, మరి యు జనసేన నాయకులు వెన్న శివశంకర్, కొ రగంజి రమణ, బొమ్మ రాం బాబు, శనివారపు శివ, పైలా పవన్, బొట్టా సాయి, సు ఖాసి భాను ప్రకాష్, బందిచోడే శ్రీనివాస్, మంతా రాజేష్, పు లి చెరి రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.