పెదచెర్లో పల్లి మండలంలో పర్యటించిన జనసేన నాయకులు

కనిగిరి , జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు కనిగిరి నియోజకవర్గ సమన్వ యకర్త వరి కూటి నాగరాజు ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఎన్నికల సెంట్రల్ ఆంధ్ర కమిటీ సభ్యులు మాదాసు రమేష్ సారథ్యంలో పెద్ద చెర్ లోపల్లి మండలం అధ్యక్షుడు బండారి రాజు సూచనల మేరకు పెదచెర్ లోపల్లి మండలం పరిధిలో ని వరి మడుగు గ్రామాలలో పర్యటిం చి జనసేన కార్యకర్తలని కలసి పార్టీ బలో పేతం గురిం చి చర్చిం చి తగుసూచనలు సలహాలు ఇవ్వ డం జరి గిం ది. ఈ కార్యక్రమంలో రాజు, నజీర్, నాగయ్య, మాల్యా ద్రి, శివ, దా సర అయ్యప్ప, టిడిపి యూత్ నాయకుడు మాదాసు బ్రహ్మయ్య మరి యు జనసేన కార్యకర్తలు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.