విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవు..వైద్య సిబ్బందికి మంత్రి కందుల దుర్గేష్ హెచ్చరిక

నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి కందుల దుర్గేష్..ఎమర్జెన్సీ వార్డుల్లో స్వయంగా పరిశీలన..వైద్యసేవలపై ఆరా.. వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం…