అనకాపల్లి నియోజకవర్గ జనసేన విస్తృత స్థాయి సమావేశం

అనకాపల్లి: అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు . జనసేన పార్టీ రాష్ట్ర అధికార…

నాదెండ్లను మర్యాదపూర్వకంగా కలిసిన కిరణ్ రాయల్

జనసేన పార్టీ కార్యాలయంలో పీ.ఏ.సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను మంగళవారం హైదరాబాద్లో తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మర్యాదపూర్వకంగా కలిసారు…

జె.ఎస్.పి గ్లోబల్ టీమ్ జూమ్ సమావేశం

ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలలో కీలకమైన ఎలక్షనీరింగ్కి ఎన్నారైలు ఏ విధంగా సహాయపడగలమనే విషయాలపై ఆదివారం జె.ఎస్.పి గ్లోబల్…

కోరలు చాస్తున్న కరువు ఛాయలు కష్టాల కడలిలో రైతాంగం

ఉమ్మడి విజయనగరం జిల్లా జనసేన-తెలుగుదేశం కో-ఆర్డినేటర్ శ్రీమతి లోకం మాధవి పిలుపు మేరకు ఆదివారం విజయనగరంలోని 9 నియోజకవర్గాలలో రైతు గర్జన…

చంద్రబాబు, పవన్ భేటీ.. కీలక నిర్ణయం

TDP చీఫ్ చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ HYDలో భేటీ అయ్యారు. సుమారు గంటన్నరకు పైగా 2 రాష్ట్రాల రాజకీయాలపై ఇద్దరు…

కరువు మండలాలు ప్రకటించకపోతే ఉద్యమిస్తాం : గాదె

గుంటూరు: ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు లాడ్జి సెంటర్లో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయంలో పత్రికా…

త్వరలో టిడిపి-జనసేన నియోజకవర్గ స్థాయి సమన్వయం సమావేశాలు

తిరుపతి: టిడిపి, జనసేన పొత్తు నేపధ్యంలో నియోజకవర్గ స్థాయిలో రెండు పార్టీల సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా…

కరప మండలంలో జనసేన-టిడిపి ఇంటింటికి ప్రచారం

కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కరప మండలంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ,…

పెనుమర్తిలో జనసేన-తెలుగుదేశం ఇంటింటి పర్యటన

కాకినాడ రూరల్ నియోజకవర్గం లో పెనుమర్తి గ్రామంలో జనసేన మరియు తెలుగుదేశం సంయుక్తంగా ఇంటింటికి పర్యటన చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన…

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి విగ్రహానికి నివాళులర్పించిన శ్రీ నాదెండ్ల మనోహర్

అమరజీవి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు నిజమైన నివాళి వైసీపీ నాయకులు శ్రీ పొట్టి శ్రీరాము లు స్ఫూర్తికి తూట్లు పొడుస్తున్నారు…