మహా పుష్కరాలకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి: జాయింట్ కలెక్టర్ నైదియాదేవి

అమలాపురం : 2027లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రారంభించింది. ఈ…