దీపావళికి స్వీట్స్ పంపిణీ చేసిన లోకం దంపతులు

నెల్లిమర్ల నియోజకవర్గ ప్రజలందరూ దీపావళి పండుగ రోజున సంతోషంగా ఉండాలని జనసేన నాయకులు, కార్యకర్తలు వీరమహిళలకు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి లోకం మాధవి మరియు నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన నాయకులు లోకం ప్రసాద్ స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వచ్చే దీపావళి జనసేన ప్రభుత్వంలో చేసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.