బస్ యాత్ర కోసం చెట్లను నరకడం అవసరమా?

పార్వతీపురం: వైసీపీ చేస్తున్న బస్ యాత్ర కోసం డివైడర్ పై ఉన్న చెట్లను తొలగిస్తు న్నందుకు గాను పార్వతీపురంలో గురువారం జనసేన నాయకులు గొర్ల చంటి , రాజాన రాంబాబు తదితరులు నిరసన కార్యక్రమం చేపత్తారు. టీడీపీ హయాంలో పార్వతీపురం మున్సిపాలిటీలో పార్వతీపురం సుందరీ కరణ అనే స్లోగన్ తో కోట్ల రూపాయలు ఖర్చు చేసి డివైడర్లు మరియు మొక్కలు నాటడం జరిగింది. 9 సంవత్సారాలలో రాని జబ్బులు ఈ రోజు ఈ చెట్లు వలన ప్రజలు గాలి పీల్చడం వలన రోగాలు వస్తున్నాయి అని సాకుగా చూపుతూ చెట్లు కొట్టడం ఎంతవరకు సమంజసం అని పార్వ తీపురం జనసేన నాయకులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.