ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి

నెల్లూరు సిటీ: ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వం డి అంటూ.. తెలుగుదేశం పార్టీ సిటీ ఇంచార్జ్ మాజీ మంత్రివర్యు లు పొం గూరు నా రాయణ ప్రచారంలో భాగంగా శుక్రవారం గాం ధీ బొమ్మ వద్ద జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్ శి గునుకు ల కిషోర్ కలి సి వైసీపీ ప్రభుత్వాన్ ని ఇంటికి పంపేం దుకు తోడుగా నడుస్తామని తెలి పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సిటీ ఇంచార్జ్ నా రాయణ, జనసేన ప్రధాన కార్యదర్ శి గునుకు ల కిషోర్, జనసేన నా యకు లు గూడూరు వెం కటేశ్వర్లు , పూసల మళ్ళే శ్వ ర రావు, తెలుగుదేశం పార్టీ నా యకు లు కొం డా ప్రవీణ్, సందీప్ మరియు ఇతర జనసేన, తెదేపా కార్యకర్తలు పాల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.