ఏపి నీడ్స్ పవన్ కళ్యాణ్ జనసేన విజయ యాత్ర

శ్రీకాళహస్తి నియోజకవర్గం : శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా గారు శ్రీకాళహస్తి నియోజకవర్గం , తొట్టంబే డు మండలం, కంచన పల్లి పంచాయతీలో ఈ రోజు ఇంటిం టికీ ప్రచారం నిర్వహిం చి ఉమ్మడి మినీ మానిఫెస్టో ను ప్రజలకు వివరిం చడం జరిగిం ది. మరియు ప్రజలకు ఈ వైసీపీ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే బియ్య పు మదు రెడ్ డి చేస్ తున్న అవినీతి, అక్రమాలను, దోపి డీలను వివరిం చడం జరిగిం ది. రానున్న ఎన్ నికల్ లో జనసేన – టీ డీపీ ఉమ్మడి ప్రభుత్వం ను ఆశీర్వదిం చాలని, తద్వా రా రాష్ట్ర అభి వృద్ది కి సహకరిం చాలని కోరడం జరిగింగింది. గ్రామంలో పారిశుధ్యం , డ్రైనేజ్ కాలువలు, సీ సీ రోడ్లు , స్ట్రీ ట్ లైట్లు సమస్య లు గ్రామస్థు లు తెలిపారు. ప్రభుత్యం అధికారంలోకి వచ్చి న 3-6 నెలల్ లో పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిం ది. ఈ కార్య క్రమంలో తొట్టంబే డు మండల అధ్య క్షులు కొప్పా ల గోపి , ప్రధా న కార్య దర్ శి పేట చంద్ర శేఖర్, శ్రీకాళహస్తి మండల అధ్య క్షుడు దండి రాఘవయ్య , నాయకులు తోట గణేష్, రవి కుమార్ రెడ్ డి, శారద, చిరంజీవి, సురేష్, రాజేష్, మునయ్య , గురవయ్య , లక్ష్మి, రాజ్య లక్ష్మి జనసైనికులు మురుగా, దినేష్, హేమంత్, సురేం ద్ర, దుర్గ ప్రసా ద్, బబ్లూ , తదితరులు పాల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.