ఆంధ్రప్రదేశ్ సు భిక్షం గా ఉండాలంటే అరాచక వైసి పి ప్రభుత్వం పోవాలి!

బీసీలకు రాజ్యా ధికారం వారి సాధికారిక కోసం పవన్ కళ్యా ణ్ గారు పరితపిస్తున్నా రు!
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ అవినీతి వైసీపీకి ఓటేసిన పాపానికి ఇప్పుడు కుమిలిపోతున్నా రు!
రాజా నగరం నియోజకవర్గం లో వైసీపీ నా యకుల అవినీతి తారాస్ థాయికి చేరిం ది!
జనం కోసం జనసేన” ‘మహాపాదయాత్ర’.. రాజా నగరం మండలం, పాలచర్ల గ్రామంలో జనసేన నా యకురాలు శ్రీమతి బత్తు ల వెం కటలక్ష్మికి ప్రజల నుం డి విశేష స్పం దన!
అడుగడుగునా హారతులు ఇస్తూ.. శ్రీమతి బత్తు ల వెం కటలక్ష్మికి ఘన స్ వాగతం పలికిన పాలచర్ల గ్రామ ప్రజా నీకం!

రాజానగరం: పాలచర్ల గ్రామంలో ని ర్వహిం చిన ‘జనం కోసం జనసేన’ ‘మహాపాదయాత్రకు ప్రజలు స్వచ్ఛం దంగా ముందు కు వచ్ చి జనసేన పార్టీకి పూర్తిస్ థాయిలో మద్దతు తెలియజేసి పాలచర్ల గ్రామాన్ని పూర్తిగా జనసేన మయం చేశారు!. శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి ఈ సందర్భం గా మాట్ లాడుతూ .. ప్రజావ్యతి రేక పాలన చేస్తు న్న ఈ వైసీపీ సర్కార్ను ప్రజలందరూ ఐక్యమై త్వరగా ఇంటికి పంపాలని , సమాజాని కి ఎంతో చేయాలని పరి తపిస్తు న్న అధినేత పవన్ కళ్యా ణ్ లాం టి ని జాయితీపరుడికి ఒక అవకాశం ఇచ్ చి, ప్రజలందరూ ఆశీర్వదిం చి జనసేన పార్టీని గెలిపిం చాలని అభ్యర్థిస్తూ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరి కి అభివాదం చేస్తూ ముందు కు సాగారు. ఈ పాదయాత్రలో పాలచర్ల సీని యర్ జనసేన నేతలు, జనసైని కులు, వీరమహిళలు అలా నే మండలంలోని ఇతర జనసేన నాయకులు పెద్దఎత్తున పాల్గొన్నా రు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.