పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐపోలవరం మండలం పోలవరం గ్రామంలో…

తుఫాను ధాటికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

మదనపల్లె : తుఫా ను ధాటికి నష్టపోయిన రైతాంగానికి రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల…

తక్షణమే పంట కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలి

రంపచోడవరం నియోజవర్గం : వి.ఆర్ పురం మరియు కూనవరం మండలాల్లో గత మూడు రోజులుగా తుఫాను వల్ల కురుస్ తున్న భారీ…

ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకునేందుకు నష్ట పరిహారం అందించాలి

రాజోలు నియోజవర్గం : రాజోలు మండలం, శివకోటి గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న…

తడిసిన, మొలకెత్తిన ధాన్యము తక్షణమే కొనుగోలు చేయాలి: రాజేశ్వరరావు బొంతు

రాజోలు నియోజకవర్గం : మలికిపురం మండలం, మట్టపర్రు గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి, రైతులను కలిసి పరామర్శించిన…

మిచౌంగ్ తుఫాన్ బాధితులకు అండగా బత్తుల

రాజానగరం: మిచౌంగ్ తుఫాన్ దాటికి కురిసిన అతి భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల దివాన్ చెరువు గ్రామం, దాని చుట్టు…

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు…

వైసీపీ పాలనలో విశాఖలో విధ్వంస రచన

• ముఖ్యమంత్రి చెప్పినన్ని అబద్ధాలు మరెవరూ చెప్పి ఉండరు• కబ్జాలకు కేంద్రంగా… ఆగడాలకు అడ్డాగా విశాఖను చేశారు• పెట్టు బడుల సదస్సు…

అవినీతి… అధికారం.. అహంకారంతో నియంతలా మారిన జగన్

• ప్రజల జీవితాలను దౌర్జన్యంగా నిర్దేశించే పనిలో ఉన్నారు• రాష్ట్ర రాజధానికి దారేది? దశాబ్ద కాలంగా రాజధాని లేని రాష్ట్రం చేశారు•…

అంబేద్కరుకు నివాళులర్పించిన నరసాపురం జనసేన

నరసాపురం, డా.బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్ర పటానికి నియోజకవర్గ జనసేన పార్టీ…