జనసేన జెండా మోసిన ప్రతీ కార్యకర్తకు గుర్తింపు ఉంటుంది

ఉమ్మడి విజయనగరం జిల్లా సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్ శి శ్రీ కె.నాగబాబు

జెండా మోసి పార్టీ బలో పేతం కోసం పని చేసిన ప్రతీ కార్యకర్తకు జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుం దని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్ శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. ఉత్తరాం ధ్ర పర్యటనలో భాగంగా మంగళవారం ఉమ్మడి విజయనగరం జిల్లా ముఖ్య నాయకులు, కార్యవర్గ సభ్యు లతో జరిగి న సమావేశంలో శ్రీ నాగబాబు గారు మాట్లాడా రు. విజయనగరం జిల్లా ను తమ ఆధి పత్య రాజకీయ స్ వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుం టున్న వైసీపీ నాయకులకు విశ్రాం తినిచ్చి జిల్లా ను అభివృద్ధి బాటలో నడిపేం దుకు జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థు లను గెలిపిం చాల్ సిన అవసరం ఉన్నదని తెలిపారు. జన సైనికులు, వీర మహిళలు బాధ్యతగా గెలుపు కోసం పని చెయ్యా లని సూచిం చారు. ఆధి పత్యం , అజమాయిషీ కోసం కాకుండా బాధ్యతగా వ్యవహరిం చిన వారి కే అవకాశాలు ఉంటా యని, అలాం టి వారి కే జనసేనలో నాయకులుగా ఎదిగే అవకాశం ఉంటుం దని చెప్పా రు. వాస్తవానికి ఉత్తరాం ధ్ర వెనకబడిన ప్రాం తం కాదని వైసీపీ నాయకులు తమ స్ వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థలను వాడుకొ ని ప్రజలను వెనక్కు నెట్టేస్తున్నానా్నరు అని స్పష్టం చేశారు. ప్రభుత్వ సొమ్ము ను అందినంత వరకు దోచుకుం టూ, ప్రజలను బానిసలుగా తయారు చేసి మేము ఇంతకన్నా ఎదగలేము అనే భావన ప్రజల్లో తీసు కు వచ్చా రని, ఇంకా ఎంత గొప్పగా ఎదగవచ్చనేది జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం చేసి చూపిస్తుం దని అన్నా రు. అన్ని మండలాల, గ్రామ కమిటీలను ఏర్పా టు చేస్తా మని అన్నా రు. కార్యకర్తలంతా పార్టీ రాష్ట్ర, జిల్లా స్థా యి నాయకులతో, నియోజకవర్గం బాధ్యు లతో సమన్వ యంతో పని చేయాలని సూచించారు.

ఆరు కోట్ల మంది ఆంధ్రుల బాధ్యత తీసు కున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
ఒక గ్రామం, ఒక మండలం, ఒక ప్రాం తం కోసం నిలబడి పని చేయడమే కష్టం అనుకుం టున్న తరుణంలో ఆరు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత తీసు కున్న నాయకుడు శ్రీ పవన్ కళ్యా ణ్ గారు అని నాగబాబు గారు స్పష్టం చేశారు. ఎన్ని ఒత్తి ళ్లకు గురి చేసినా ప్రజా సంక్షేమమే ప్రధాన లక్ష్యం గా పోరాడుతు న్న శ్రీ పవన్ కళ్యా ణ్ గారు సు భాష్ చంద్రబోస్, భగత సిం గ్ లాం టి మహానుభావుల పోరాట పటిమను స్ ఫూర్తి గా తీసు కున్నా రు అన్నా రు. మరో 20 ఏళ్ల రాష్ట్ర రాజకీయ వ్యవస్థలో పవన్ కళ్యా ణ్ గారి లాం టి నాయకులు ఊహకు కూడా అందరని అన్నా రు. జనసేన పార్టీ ఉత్తరాం ధ్ర వ్యవహారాల ముఖ్య ప్రతినిధి శ్రీ సుం దరపు వెం కట సతీష్ కుమార్ నేతృత్వంలో రాష్ట్ర స్థా యి, జిల్లా స్థా యి నాయకులు, విజయనగరం జిల్లాలో ని చీపు రుపల్లి , గజపతి నగరం, నెల్లి మర్ల, విజయనగరం, ఎస్.కోట, బొబ్బి లి, సాలూరు, పార్వ తీపు రం, కురుపాం నియోజకవర్ గాలకు చెం దిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.