రైతులను నిర్లక్ష్యం చేస్తున్న ప్రభుత్వం : అక్కల గాంధి

విజయవాడ: విజయవాడలోని బుధవారం నిరవహించిన అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశంలో జనసేన పార్టీ తరుపున పాల్గొన్న అక్కల గాంధీ మాట్లాడుతూ ప్రభుత్వం…

పంతం నానాజీ సమక్షంలో జనసేనలో చేరికలు

కాకినాడ రూరల్ మండలం కొవ్వూరు గ్రామం తారక రామ నగర్ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు నాగోజు చిన్నా , పెంటబోయిన…

అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాదితులను పరామర్శించిన బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం: కోరుకొండ మండలం, కోరుకొండ గ్రామంలో బ్రమ్మలింగం చెరువు వద్దగల బొడమురు ఆంజనేయులు గారి పాక కరెంట్ షార్ట్ సర్ క్యూట్…

రఘుదేవపురంలో “జనం కోసం జనసేన మహాపాదయాత్ర”

రఘుదేవపురం గ్రామంలో మూడవ రోజు మహాపాదయాత్రలో పాల్గొన్న జనసే న పార్టీ నా సే న కోసం నా వంతు కో…

తుపాను వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలి

మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మిర్చి రైతుల సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు‘మిగ్ జాంతుపాను మిర్చి రైతును నిలువునా ముంచేసింది.…

వైసీపీ క్లియరెన్స్ సేల్
మొదలుపెట్టింది

• పరిశ్రమల కోసమంటూ భూ కేటాయింపుల్లో అవకతవకలు• కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన 2,680 ఎకరాల విషయంలో…

పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్

నిధులు కాజేసి, పంచాయతీల అధికారాలను అస్తవ్యస్తం చేశారు రూ.3,359 కోట్ల నిధులు పక్క దారి రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచిన ప్రభుత్వం…

ఓటర్ వెరిఫికేషన్లో పాల్గొన్న జనసేన నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం : పార్వతిపురం మండలంలో గురువారం కొన్ని గ్రామాల్లో ఓటర్ వెరిఫికేషన్ కొత్త ఓటర్లు వెరిఫికేషన్ చేయడం జరిగింది. అలాగే…

పిడుగురాళ్ళ గిరిజన బాలికల గురుకుల పాఠశాలని సందర్శించిన జనసేన నాయకులు

గురజాల: గురుకుల విద్యాలయంలో విద్యార్థులు ఆకలితో బాధపడుతున్నట్లు , మెనూ ప్రకారం పెట్టాల్సినవి పెట్టకుండా .. చాలీచాలని నీళ్ళ సాంబార్ పోసిన…

త్రాగు నీటి సమస్యపై స్పందించిన జనసేన

మంగళగిరి టిడ్కో మరియు రాజీవ్ గృహ కల్ప ప్రజలు గత కొన్ని రోజులుగా తాగునీటి కోసం ఇక్కట్లు ఎదుర ్కొం టున్నారు.…