“రైతులకు శుభవార్త: రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా రాక – మంత్రి అచ్చెన్నాయుడు”

రాష్ట్ర రైతాంగానికి శుభవార్తను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు.కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి భారీగా యూరియా సరఫరా జరగనుంది.…