ముందుగా జి.మూలపొలం గ్రామంలో కనకదుర్గమ్మను ఆంజినేయస్వామి వారిని దర్శించి, గ్రామదేవత సత్తమ్మతల్లి అమ్మవారిని దర్శించి, వారి ఆశీస్సులు తీసుకుని , భారతరత్న…
Category: west godavari
ఆర్డీఓ అంబరీషుకు జనసేన నాయకుల అభినందనలు
నరసాపురం నూతన ఆర్డీవోగా పదవీ బాధ్యతలు చేపట్టిన డాక్టర్ ఎం అచ్యుత్ అంబరీష్ ని జనసేన నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు…
కోటికలపూడి చినబాబుకు శుభాకాంక్షలు
భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం ఇంచార్జ్, జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సభ్యునిగా నియమితులైన కోటికలపూడి గోవిందరావు…
రాజా మిల్క్ సెంటర్ నర్సాపురం మండలం కొప్పర్రు:
నర్సాపురం పట్టణం రాజా మిల్క్ సెంటర్ వారి ఆధ్వర్యంలో నర్సాపురం మండలం కొప్పర్రు గ్రామం, మల్లవరం రోడ్డులో, రాజా మిల్క్ అడపా…
విడివాడ రామచంద్రరావు
తణుకు పట్టణంలోని 7వ వార్డు అజ్రంపుంత ఇందిరమ్మ కాలనీ నుండితణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్రరావు ఆధ్వర్యంలో “జనంలోకి…
ప్రజా సమస్యలపై జనసేన
ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా గురువారం ఏలూరు నియోజకవర్గంలోని 13, 15 వ డివిజన్లోని జలాపహరేశ్వర కాలనీ, ప్రశాంత్ నగర్…
అకాల వర్షం కోలుకోలేని దెబ్బ
తాడేపల్లిగూడెం మండలం దండగర్ర గ్రామంలో అకాల వర్షల కారణంగా వరి పంట దెబ్బతిన్నరైతులను గురువారం వారి దగ్గరికి వెళ్లిబొలిశెట్టి శ్రీనివాస్ ధాన్యాన్ని…
నరసాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్
నరసాపురం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకన చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో నరసాపురం మండలంలో గల జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుల…
ప్రభుత్వం ఆదుకోవాలి
నరసాపురం నియోజకవర్గంలో అకాల వర్షాల కారణంగా పంట
నష్టపోయిన రైతులను నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ
సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ కలిసి
పరామర్శించి, వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చి జనసేన పార్టీ అధినేత పవన్
కళ్యాణ్ అధికారంలోకి రాగానే రైతులకు ప్రత్యేక పాలసీ తీసుకువస్తారని రైతులకు
తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆకన చంద్రశేఖర్, రావూరి సురేష్, పోలిశెట్టి గణేశ్వర
రావు, పోలిశెట్టివెంకట్, యడ్లపల్లి మహేష్, గనేశన శ్రీరామ్, అందే నరేన్ మరియు
తదితరులు పాల్గొన్నారు







Ramadan 2023
రంజాన్ పండుగను పురస్కరించుకుని నరసాపురం నియోజకవర్గ ముస్లిం సోదరులకు నరసాపురం పంజా సెంటర్ అంజూమాన్ ఫంక్షన్ హాల్ లో జనసేన పార్టీ…