తుఫాన్ బాధితులకు జనసేన అండగా నిలుస్తుంది – శ్రీ పవన్ కళ్యాణ్ గారు….

తిత్లీ తుపాను న‌ష్ట ప‌రిహారం సాధించేందుకు బాధిత గ్రామాల ప్ర‌జ‌లంతా క‌ల‌సిక‌ట్టుగా నిల‌బ‌డాల‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు  శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు సూచించారు.…

రూ.వేల కోట్లు లేకపోయినా బలమైన వ్యూహంతో అసెంబ్లీలోకి అడుగుపెడతాం – జనసేనాని…

రాజ‌కీయాలు అంటే మంత్రి లోకేశ్ గారు వార‌స‌త్వంగా,  ప్ర‌తిప‌క్ష‌నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిగారు వంశ‌పార‌ప‌ర్యంగా వ‌చ్చే హ‌క్కు అనుకుంటారు, కానీ జ‌న‌సేన‌కు మాత్రం…

జగన్ గారిలా కూర్చోపెట్టి ముద్దులు పెట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు – జనసేనాని…

పోలవరంలో నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం :  * ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు, ఆడపడుచులకు హృదయపూర్వక…

కులం గోడ‌ల మీద నిర్మిత‌మైన పార్టీలు నిర్వీర్యం అయిపోతాయి – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

కులం, మ‌తం, ప్రాంతీయ‌త‌ను న‌మ్ముకుని రాజ‌కీయాల్లోకి రాలేదని, మాన‌వ‌త్వం కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చానని జ‌న‌సేన పార్టీ అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

తూర్పుగోదావరిలో ముగిసిన జనసేన ప్రజా పోరాటయాత్ర…

ప్రజల సమస్యల మీద పోరాడేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు గారు ప్రజాపోరాటయాత్ర ప్రారంభించారు. ఈ పోరాటయాత్ర శ్రీకాకుళం…

మ‌న పాల‌కులు నీతి త‌ప్పారు.. అందుకే నేల సారం త‌ప్పింది – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

కులాలు, మ‌తాలు, ప్రాంతాల‌కు అతీతంగా న్యాయం జ‌ర‌గ‌క‌పోతే వేర్పాటు ఉద్య‌మాలు వ‌స్తాయ‌ని, ఆక‌లితో యువ‌త ఉద్య‌మాల వైపు ఆక‌ర్షితుల‌వుతార‌ని జ‌న‌సేన పార్టీ…

ఎక్కడి నుంచి పోటీ చేస్తానో జ‌న‌వ‌రి-ఫిబ్రవ‌రిల్లో స్పష్టత‌ ఇస్తా – జనసేనాని…

అనంత‌పురం జిల్లా నుంచి క‌రవుని తరిమేందుకు ఇజ్రాయిల్ త‌ర‌హా వ్య‌వ‌సాయ విధానం అమ‌ల్లోకి తెస్తామ‌ని జ‌న‌సేన అధ్య‌క్షులు శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు…

వైసీపీకి ఓట్లు వేయకపోతే ప్రజల్ని కూడా జగన్ తిడతారేమో? – జనసేనాని…

‘రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు… ప్రస్తుత ముఖ్యమంత్రి రాయలసీమవారే… అయినా ఈ సీమ అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు… తమ బిడ్డల భవిష్యత్ చూసుకున్నారే…

విలసివిల్లి గ్రామంలో ఇంటింటికీ జనసేన కార్యక్రమం…

అమలాపురం నియోజకవర్గం విలసివిల్లి గ్రామంలో జనసేన కార్యకర్తలు ఇంటింటికీ జనసేన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమలాపురం జనసేన కార్యకర్తలు గ్రామంలో…

గుంటూరులో జ‌న‌సేన పార్టీ నూత‌న కార్యాల‌యం ప్రారంభం…

గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ కార్యాలయాన్ని జ‌న‌సేన అధ్యక్షులు శ్రీ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం…