
మైలవరం నియోజకవర్గం , రాష్ట్ర వ్యా ప్తం గా జరుగుతున్న మున్సి పల్ కా ర్మి కుల సమ్మె లో భాగంగా మైలవరం నియోజకవర్గం లోని కొం డపల్లి మున్సి పాలిటీ నందు సమ్మె చేస్తున్న మున్సి పల్ కా ర్మి కులకు మైలవరం నియోజవర్గం జనసేన ఇంఛార్జి అక్కల రామ్మో హనరావు (గాంధీ) మద్దతు తెలియజేయడం జరిగిందిర్గిాంద. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గత ఎన్ నికల్లో అధికా రమే లక్ష్యం గా ఎన్నో బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికా రం రాగానే వాటి ని గాలికి వది లేశారు. మున్సి పల్ కా ర్మి కులకి ఇచ్చి న హామీలు ఏమైతే ఉన్నా యో ఉద్యో గాలు పర్మినెం ట్ చేసి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, హెల్త్ అలవేన్స్ లు అమలు చేసి ఆరోగ్య భద్రత కల్పిం చాలని, మున్సి పల్ కా ర్మి కులకు సంక్షేమం పథకా లు తక్షణమే అమలు చేయాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేశారు. ఈ కా ర్య క్రమంలో జనసేన నా యకులు యర్రం శెట్టి నా ని, సా మల సు జాత, పార్ధసా రధి, సి.ఐ.టి .యు మహేష్, అరిగే కళ్యా ణ్, యర్రం శెట్టి సా యి, బొమ్మల రమేష్, అనం మహేష్, దూడల ఈశ్వ ర్, పాములపాటి గోపి , చి ట్టెలు హరీ ష్, రాధ, హేమంత్, శ్రీనివాసరావు తది తరులు పాల్గొన్నారు.