తుపాను వల్ల నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలి

మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మిర్చి రైతుల సమావేశంలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు‘మిగ్ జాంతుపాను మిర్చి రైతును నిలువునా ముంచేసింది.…

వైసీపీ క్లియరెన్స్ సేల్
మొదలుపెట్టింది

• పరిశ్రమల కోసమంటూ భూ కేటాయింపుల్లో అవకతవకలు• కృష్ణపట్నం అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్ కోసం ఇచ్చిన 2,680 ఎకరాల విషయంలో…

పంచాయతీలను నిర్వీర్యం చేసిన వైసీపీ సర్కార్

నిధులు కాజేసి, పంచాయతీల అధికారాలను అస్తవ్యస్తం చేశారు రూ.3,359 కోట్ల నిధులు పక్క దారి రాజ్యాంగ స్పూర్తికి తూట్లు పొడిచిన ప్రభుత్వం…

యార్లగడ్డ వారి గూడెంలో రైతులను పరామర్శించిన జనసేన-టీడీపీ పార్టీల నేతలు

పెనమలూరు నియోజకవర్గం , మిచౌంగ్ తుఫాన్ ముంపు ప్రాంతాలను జనసేన పార్టీ కంకిపాడు మండల ప్రధాన కార్యదర్శి చొక్కా రాజా, కార్యదర్శి…

కొల్లు లక్ష్మికి మనోధైర్యాన్నిచ్చిన రాపాక రమేష్ బాబు

డా .బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం కరవాక గ్రామానికి చెందిన కొల్లు లక్ష్మి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు.…

పలు కుటుంబాలను పరామర్శించిన పితాని బాలకృష్ణ

ముమ్మిడివరం: రాష్ట్ర జనసేన పార్టీ పిఎసి సభ్యులు మరియు ముమ్మిడివరం నియోజకవర్గ ఇంచార్జ్ పితాని బాలకృష్ణ ఐపోలవరం మండలం పోలవరం గ్రామంలో…

తుఫాను ధాటికి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి

మదనపల్లె : తుఫా ను ధాటికి నష్టపోయిన రైతాంగానికి రూ.15 వేలు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని, వైసిపి ప్రభుత్వం రైతుల పట్ల…

తక్షణమే పంట కోల్పోయిన రైతులకు పరిహారం అందించాలి

రంపచోడవరం నియోజవర్గం : వి.ఆర్ పురం మరియు కూనవరం మండలాల్లో గత మూడు రోజులుగా తుఫాను వల్ల కురుస్ తున్న భారీ…

ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకునేందుకు నష్ట పరిహారం అందించాలి

రాజోలు నియోజవర్గం : రాజోలు మండలం, శివకోటి గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న…

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు…