గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఘోరంగా తయారైంది: పాశం నాగబాబు

నూజివీడు నియోజకవర్గం , ముసునూరు మండలం, రమణక్కపేట గ్రామంలో బిసి కాలనీలలో వర్షం కారణంగా అధ్వానంగా ఉన్న రోడ్లు , డ్రైనేజీ…

గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో ఓటరు లిస్ట్ పరిశీలన

మదనపల్లి నియోజకవర్గం , జనసేన పార్టీ కార్యాలయంలో ఓటరు జాబితాను పరిశీలించి అవకతవకలు గురించి ఆదివారం రవీంద్ర నాథ్ ఠాగూర్ పాఠశాలలో…

తుఫాను బాధితులకు నాయకర్ భరోసా

నర్సాపురం నియోజకవర్గం , మొగల్తూరు మండలం, ముత్యాలపల్లి గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ వల్ల నీట మునిగిన ఇళ్లను పరిశీలించి వారి కుటుంబాలకు…

మిచౌం గ్ తుఫాను నష్టపోయిన రైతాం గానికి పరి హారం చెల్లించాలి : గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె , మిచౌంగ్ తుఫాను బాధితులను ఆదుకోవాలని జనసేన పార్టీ రాయలసీమ కోకన్వీనర్ గంగారపు రామదాస్ చౌదరి డిమాండ్ చేశారు. మంగళవారం…

రైతులకు బీమా వర్తించకుండా చేసిన అజ్ఞాని మన ముఖ్యమంత్రి

• ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల్ని ముంచింది• తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల్ని ఆదుకోవాలి• రైతులకు ఎకరాకి రూ. 20 వేలు…

వైసీపీని ఎప్పుడు ఇంటికి పంపాలా అని ప్రజలు వేచి చూస్తున్నారు

• జనసేన పోటీ చేసే ప్రతి సీటులో భారీ విజయం సాధించాలి• త్రికరణ శుద్ధితో 90 రోజులు పని చేద్దాం• బలంగా…

వీధి దీపాలు ఏర్పాటు చేయాలని రాజాం జనసేన వినతి

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా , రాజాం నియోజకవర్గం బుచ్చం పేట విద్యుత్ దీపాల కోసం రాజాం నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ని…

నిరుద్యోగల ధర్నాకు మద్ధతుగా రెడ్డి అప్పల నాయుడు

ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద నిరుద్యోగల ధర్నా నిర్వహించారు. ఏఈఎంసి అనే సంస్థ ఉద్యోగాల పేరుతో తమవద్ద డబ్బులు దండుకొని మోసం…

సర్వేపల్లిలో రూ.కోట్లాది రూపాయల గ్రావెల్ను దోచేస్తున్నారు

సర్వేపల్లి నియోజకవర్గం : వెంకటాచలం మండలం, ఈదగాలి పంచాయతీ శ్రీకాంత్ కాలనీ నందు అక్రమ గ్రావెల్ రవాణాతో ఏర్పడిన గ్రావెల్ గుంటలను…

నాదెండ్లను కలసిన గునుకుల కిషోర్

మంగళగిరి : జనసేన పార్టీ పీఏసీ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ను జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల…