జనసేన పార్టీ బలోపేతం, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే లక్ష్యంతో అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో జనసేన నాయకులు, కార్యకర్తల ఆత్మీయ…
Author: kingofandhra
ఏటికొప్పాక బొమ్మలకు ప్రపంచ గుర్తింపు దిశగా పవన్ కళ్యాణ్ సంకల్పం
ఏటికొప్పాక బొమ్మలు ఉత్తరాంధ్ర సంస్కృతికి ప్రతీకగా నిలుస్తూ, వందలాది కుటుంబాల జీవనాధారంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అంకుడు కర్రతో, సహజ రంగులతో తయారయ్యే…
తక్కువ ధర బియ్యం విక్రయాల ప్రారంభం
సఖినేటిపల్లి మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తక్కువ ధర బియ్యం విక్రయాల కార్యక్రమాన్ని రాజోలు ఎమ్మెల్యే దేవ…
జనవాణిలో ప్రజల వినతుల స్వీకరణ.. సమస్యల పరిష్కారానికి చర్యలు: గిడ్డి సత్యనారాయణ
విజయవాడ–మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పి. గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ…
నెల్లూరులో ఘనంగా మహారుద్రాభిషేకం.. సనాతన ధర్మ పరిరక్షణకు విశిష్ట సేవలు
నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్ తొలి వీధిలో భువనగిరి సుబ్బయ్య ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మహారుద్రాభిషేకం,…
జీఆర్ఎస్లో 25 అర్జీలు స్వీకరణ.. గడువులోగా పరిష్కారానికి కమిషనర్ ఆదేశాలు
రాజమహేంద్రవరం: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి మొత్తం 25 అర్జీలు స్వీకరించారు.…
రాజోలు ఐటీ కోఆర్డినేటర్ యెనుముల లక్ష్మణ్ జన్మదిన వేడుకలు
హైదరాబాద్ : రాజోలు నియోజకవర్గ ఐటీ కోఆర్డినేటర్ యెనుముల లక్ష్మణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్లోని కేపీహెచ్బీ రోడ్ నంబర్–2లో ఉన్న ఫ్రెండ్లీ ఫుడ్…
కొత్త కమిటీల్లో అవకాశం ఎవరికి వచ్చినా.. పార్టీ బలోపేతమే లక్ష్యం
పూతలపట్టు: కాణిపాకంలో పూతలపట్టు నియోజకవర్గ జనసేన నాయకుల సమావేశం గుర్రం రఘురాం చౌదరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,…
జనసేన కార్యకర్త వెంకట సుబ్బయ్యకు ఇమ్మడి కాశీనాథ్ నివాళి
మార్కాపురం జిల్లా: తర్లుపాడు మండలం, బీసీ కాలనీలో జూలై 29న జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన…
జనసేన కార్యకర్తలకు అండగా లీగల్ సెల్!
మంగళగిరి: జనసేన పార్టీ కార్యకలాపాలు సమర్థవంతంగా సాగడంలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని పార్టీ రాజకీయ కార్యదర్శి, శాసన మండలి విప్…