‘అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు’ ప్రచారంలో జనసేన ఇంటింటి పర్యటన

నెల్లూరు: నగరంలోని 16వ డివిజన్‌లో ‘అభివృద్ధి అడుగులు – సంక్షేమం వెలుగులు’ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు.…

నెల్లూరులో ఘనంగా మహారుద్రాభిషేకం.. సనాతన ధర్మ పరిరక్షణకు విశిష్ట సేవలు

నెల్లూరు నగరంలోని 16వ డివిజన్ జగదీష్ నగర్ తొలి వీధిలో భువనగిరి సుబ్బయ్య ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా నిర్వహిస్తున్న మహారుద్రాభిషేకం,…

అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు స్టేషనరీ పంపిణీ.. విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి: బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో మనుబోలు మండలం అక్కంపేట గిరిజన కాలనీలో అంగన్వాడి చిన్నారులకు స్టేషనరీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.…

సంగమేశ్వర గిరిజన కాలనీలో గిరిజన విద్యార్థులకు స్లేట్లు పంపిణీ చేసిన బొబ్బేపల్లి సురేష్ నాయుడు

సర్వేపల్లి: సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం బద్వేల్ క్రాస్ రోడ్డు సమీపంలోని సంగమేశ్వర గిరిజన కాలనీలో జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించి గిరిజన…

మత్స్య ఉత్పత్తుల మార్కెటింగ్‌కు మేనేజర్‌లా పనిచేస్తా: సీఎం చంద్రబాబు

కావలి నియోజకవర్గం: తుమ్మలపెంట గ్రామంలో నిర్వహించిన ‘మత్స్యకారుల సేవలో’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మత్స్యకారుల ఉత్పత్తులకు…

చేపలకూర చేయించుకొని, మత్స్యకార కుటుంబంతో సీఎం చంద్రబాబు భోజనం

కావలి నియోజకవర్గం: ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నాడు ఓ మత్స్యకార కుటుంబం ఇంట్లో సొంత కుటుంబ సభ్యుడిలా గడిపారు. స్వయంగా మార్కెట్‌లో…

కావలి నియోజకవర్గం నుండి భారీగా జనసేనలోకి భారీ చేరికలు

కావలి నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి భారీ సంఖ్యలో చేరికలు జరిగాయి. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు,…

హనుమాన్ జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్‌ కోసం ప్రత్యేక పూజలు

సర్వేపల్లి నియోజకవర్గం: హనుమాన్ జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కోదండరాంపురంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా…

మామిడిపూడిలో జగనన్న ఊర్ల పరిశీలన

సర్వేపల్లి నియోజకవర్గంలోని మామిడిపూడిలో జగనన్న కాలనీల పరిస్థితిని జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి…

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై బొబ్బేపల్లి సురేష్ ఫైర్

సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా నాయకులపై…