మిచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను పరామర్శించిన శ్రీమతి లోకం మాధవి

నెల్లిమర్ల నియోజకవర్గంలో పలు గ్రామాలలో జనసేన పార్టీ ఇంచార్జి శ్రీమతి లోకం మాధవి తుఫాను వల్ల నష్టపోయిన రైతుల్ని పరామర్శించడం జరిగింది…

తుఫాను ప్రాంతాలలో పర్యటించిన బొమ్మిడి నాయకర్

నరసాపురం, బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా నరసాపురం నియోజకవర్గం లిఖితపూడి, మల్లవరం, మల్లవరంలంక, వేములదీవి రాష్ట్ర , వేములదీవి వెస్ట్,…

అంబేద్కర్కు నివాళులర్పించిన పోతిన మహేష్

విజయవాడ, భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జనసేన…

భారతరత్న డా.బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించిన జనసేన నాయకులు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , రాజోలు నియోజకవర్గం , మలికిపు రం మండలం మలికిపు రంలో జనసేన పార్టీ…

42వ డివిజన్లో పర్యటించిన జనసేన నాయకులు

విజయవాడ, వర్షం వల్ల ముంపుకు గురైన 42వ డివిజన్లో హౌసింగ్ బోర్డ్ కాలనీలో జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పశ్చిమ…

తుపాను నష్టం అంచనాలకు అందడం లేదు

• ముఖ్య మంత్రి బటన్ నొక్కి రైతుల్ని ఆదుకోవాలి• ప్రతి అడుగులో ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతోంది• నాలుగేళ్లుగా పంట కాలువలు మరమ్మతులు…

తుపాను ప్రభావంతో వ్యవసాయం అతలాకుతలం

• ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే రైతుల ఇబ్బందికి కారణం• విపత్తు సమయంలో మీనమేషాలు లెక్కించకూడదు• యుద్ధ ప్రాతిపది కన ఉపశమన చర్యలు…

రైతులను మానవతా దృక్పథంతో ఆదుకోవాలి

• తక్షణ సాయంగా ఎకరాకి రూ.20 వేలు ఇవ్వాలి మిగ్ జామ్ తుపాను తీవ్రతతో రాష్ట్రం అతలాకుతలమై ప్రజానీకం ఇక్కట్ల పాలవుతున్నారని…

జనసేన పార్టీ క్రియాశీలక ఆత్మీయ సమావేశం

ఉమ్మడి కర్నూలు జిల్లా జనసేన-టిడిపి సమన్వయ కమిటీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ చింతా సురేష్ బాబు ఆదేశాల మేరకు నందికొట్కూరు నియోజకవర్గం…

మెహర్ నగర్ లో దివ్యాంగుల భరోసా యాత్ర

కాకినాడ సిటి : జనసేన పార్టీ నాయకులు పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలమేరకు 44వ…