ఐటీ మంత్రి లోకేష్‌ను కలిసిన ఎమ్మెల్యే నాయకర్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ సోమవారం విజయవాడలో ఐటీ మంత్రి నారా లోకేష్‌ను వారి…

అమరావతి సర్కిల్ వద్ద కూటమి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం

ముఖ్య అతిధులుగా హాజరైన జిల్లా టిడిపి అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి,…

ఏలూరులో పోలీసులకు 7 వాహనాలు.. భద్రత బలోపేతానికి చర్యలు

ఏలూరు జిల్లాలో పోలీస్ వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక చర్యలు చేపట్టారు. దాతల సహకారంతో రూ.70 లక్షల వ్యయంతో…

ఏలూరు జిల్లా: రాష్ట్ర ప్రభుత్వ సేవలపై సమీక్షా సమావేశం

ప్రభుత్వ సేవలపట్ల ప్రజల సంతృప్తిస్థాయి ప్రతీ 15 రోజులకు వృద్ధి కనపడేలా అధికారులు తమ పనితీరును మెరుగుపరచుకోవాలి.. జిల్లాలోని అన్ని సంక్షేమ…

భీమవరంలో సంబరాలు

అమరావతికి రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధ గుర్తింపు లభించడంతో జిల్లావ్యాప్తంగా గురువారం పండుగ వాతావరణం నెలకొంది. భీమవరం జువ్వలపాలెం రోడ్డులోని అల్లూరి…

కూటమి ప్రభుత్వ కార్యదక్షతకు నిదర్శనం అమరావతి: ఎమ్మెల్యే బొలిశెట్టి

తాడేపల్లిగూడెం: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ.. పార్లమెంటులో బిల్లును ఆమోదించటం కూటమి ప్రభుత్వ కార్యదక్షతకు నిదర్శనమని శాసనసభ్యులు, రాష్ట్ర…

అమరావతి రాజధాని బిల్లు ఆమోదం – పోలవరంలో ఘనంగా సంబరాలు

అమరావతి రాజధాని బిల్లు పార్లమెంట్ ఉభయ సభల్లో ఆమోదం పొందిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు క్యాంపు…

జనసైనికుడి కుటుంబానికి అండగా “గల్ఫ్ జనసేన కమ్యూనిటీ”

ఏలూరు నియోజకవర్గం: తిమ్మరావుగూడెం గ్రామానికి చెందిన జనసైనికుడు యంగల శ్రీనివాస్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం తీవ్ర…

సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారంపై జనసేన నేతల ఆగ్రహం

నరసాపురం: జనసేన పార్టీపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని మండల వైస్ ప్రెసిడెంట్ గన్నాబత్తుల దుర్గాప్రసాద్ ఆరోపించారు. “నడిరోడ్డు పై…

జనసేన కుటుంబాలకు బీమా చెక్కుల పంపిణీ

ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో ఇటీవల వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన 13 మంది జనసేన…