మార్కాపురం : రైతులకు అవసరమైన ఎరువులను గరిష్ఠ చిల్లర ధర (ఎమ్మార్పీ)కే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మార్కాపురం…
Author: kingofandhra
ఏపీ ఎయిమ్స్-2.0 పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
మార్కాపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ఎయిమ్స్-2.0 యాప్ ద్వారా రైతులకు ఎరువుల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభతరంగా నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్…
జనుపల్లి అమ్మవారి జాతరలో ప్రత్యేక పూజలు చేసిన ఎంపీ హరీష్ బాలయోగి
అమలాపురం : జనుపల్లి అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు…
హస్తకళలకు పవన్ కళ్యాణ్ పెద్దపీట.. టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం
ఆంధ్రప్రదేశ్ హస్తకళల పరిరక్షణ, ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన…
జనసేనలో చేరిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్
మంగళగిరి 8: విజయవాడ నగరానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త గుడిపాటి సీతారామ్ మంగళవారం జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో…
భూ రీ సర్వే, 22-A భూముల సమస్యల పరిష్కారంపై రాష్ట్రస్థాయి సమీక్ష
అమలాపురం : రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే, 22-A నిషేధిత భూముల జాబితా సవరణ, కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాల…
నిర్మాణ సారథుల కమిటీలో అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు: జనసేన జానీ
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ నాయకుడు, అరకు పార్లమెంట్ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ సభ్యుడు జనసేన జానీ…