6వ రోజుకు చేరిన పాటంశెట్టి ఆమరణ నిరాహారదీక్ష

జగ్గంపేట, ప్రభుత్వ నిర్లక్ష్యంతో జగ్గం పేట నియోజకవర్గంలో పుష్కర ఎత్తి పోతల పథకం ఆయకట్టులో ఉన్న 32 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వకపోవడం వల్ల పంటలు ఎండిపోయి రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారు ప్రభుత్వం నిర్లక్ష్యం వలన జరిగిన ఈ నష్టానికి ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాల్లిెంచ్లని గత 6 రోజుల నుండి జగ్గం పేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్య చంద్ర ఆమరణ నిరాహారదీక్ష చేస్తుండడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకి నీటిని విడుదల చేసి రైతూలను ఆదుకోవాలని ఒక వినతిపత్రం రాయడం జరిగింది. ఈ కార్య క్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు మరియు వీరమహిళలు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.