కాకినాడ జనసేన ఆధ్వర్యం లో ప్రజా చైతన్య పోరాట యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీ య వ్య వహారాల కమిటీ సభ్యు లు మరియు కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశి ధర్ సూ చనలతో డివిజన్ నాయకులు అగ్రహరపు సతీష్ & గరగా శ్రీనివాసుల ఆధ్వర్యం లో 44వ డివిజన్ శారదా దేవి గుడి ప్రాం తం దగ్గర ప్రజా చైతన్య పోరాటం యాత్ర జరిగినది. ఈ కార్య క్రమంలో జనసేన పార్టీ శ్రేణులు ఈ ప్రాం తంలో తిరుగుతూ ప్రజా సమస్య లను వాకబు చేసా రు. రావెల చక్ర రావు అనే ఆయన తన పొలానికి సంబంధిం చి అనేక సమస్య లు ఈ ప్రభుత్వం పరిష్కరిచట్లే దన్నా రు. రమణమ్మ అనే ఆమె ఒంటరి మహిళ పిం చను రాడంలేదనీ, రమ్య అనే నిరుద్యో గి ఉద్యో గం లేదని తమ సమస్య లను వాపోయారు. ఈసందర్భం గా వారు మాట్లా డుతూ ఇవే కాకుం డా నగర నడిబొడ్డు లో ఉన్న ఈ డ్రైను సమస్య ని పరిష్కరిం చట్లేటేలోదనీ తు ఫాను వానలు వచ్చి నప్పు డు ముం పుకు గురవ్వుతున్నావు్వతనానిమన్నా రు. ఇదే కాక ఇక్కడ ఉన్న భూగర్భ జలాలు కలుషితమవుతున్నా యనీ దీ నికి శాశ్వత పరిష్కా రం అవసరమన్నా రు. స్మా ర్ట్ సి టి నిధులని ఉపయోగిం చి ఈ ప్రాం త సమస్య ల పరిష్కా రానికీ , అభి వృద్ధికీ పాటుపడాలని డిమాం డ్ చేసా రు. ఒకనాడు భవన నిర్మా ణ కార్మి కులతో నిత్యం కళకళలాడుతూ ఉండే ఈ ప్రాం తం నేడు ఈ ముఖ్య మంత్రి జగన్మో హన్ రెడ్ డి చేసి న స్వా ర్ధ కుతంత్రానికి ఇసుక లభ్య త కష్టమై కునారిల్లి చిన్నాభి న్నమైం దనీ వీళ్ళ ఉసురు తప్ప క తగులుతుం దన్నా రు. ఎన్ నికలప్పు డు తప్ప ప్రజాప్రతినిధులు ఇక్కడ కనపడటంలేదని ప్రజలు తమ ఓటు వినియోగిం చుకుని తగిన బుద్ధి చెప్పా లని పి లుపునిచ్చా రు. ఈ కార్య క్రమంలో సి టి ఉపాధ్య క్షులు అడబా ల సత్యన్నా రాయణ, అగ్రహారపు సతీష్, గరగా శ్రీనివాసు ఆధ్వర్యం లో, రామిరెడ్ డి నగేష్, చిరంజీవి, రావిపాటి వెం కటేశ్వర రావు, బండి సుజాత, యేలేటి సోనీ ఫ్లోరెన్సు , బోడపాటి మరియ, సబ్బే దీప్తి , గంజా మంగ, దేవిశ్రీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.