![](https://kingofandhra.com/wp-content/uploads/2023/12/image-112-1024x518.png)
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం , కులమతాలకతీతం ప్రజలకు సేవలందిం చడమే తన లక్ష్యమని దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32వ వార్డు కార్పొ రేటర్ డాక్టర్ కందుల నాగరాజు అన్నా రు. స్థానిక 33వ వార్డు కుమ్మరవీధిలో మృతి చెం దిన ఎం.డి.నసీమా బే గం కుటుంబాన్ ని ఆయన పరామర్శింరిశించారు. అనంతరం ఆ కుటుంబా నికి ఆర్థి క సహాయం చేసా రు. ఒక కుటుం బ సభ్యు డిగా ఆ కుటుంబా నికి అండగా ఉంటానని చెప్పా రు. రాజకీ యాలకు, కులమతాలకతీతంగా తన సేవలు కొ నసా గుతాయని చెప్పా రు.ఎవరికి ఎటువంటి కష్టం వచ్చి నా తాను ముం దుడి వారికి అండగా ఉంటానని తెలిపారు. ఎవరు ఎటువంటి అధైర్య పడనవసరం లేదని మీ సోదరుడిగా మీకు ఎల్లవేళలా అందుబా టులో ఉంటూ మీ సమస్య ల పరిష్కా ర సా ధన కోసం అహర్ నిశలు కృషి చేస్తానని పేర్కొన్నా రు. జనసేన అధినేత పవన్ కల్యా ణ్ ఆదేశాలతో నియోజకవర్గం లో స్థానిక నాయకత్వం సహకారంతో మరిన్ ని మంచి కార్య క్రమాలను కోనసా గిస్ తున్నట్లు వెల్లడిం చారు. ఈ కార్య క్రమంలో ఏ.శ్రీనివాసరావు, టమాటా అప్పా రావు, కే . రాజేశ్వరి, జయ, టబు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.