శతఘ్ని న్యూస్ టీంని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

మంగళగిరి, జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని శతఘ్ని న్యూస్ టీం సభ్యులు వీరిశెట్టి శ్రీనివాసులు కలవడం జరిగింది. శతఘ్ని న్యూస్ రెండు సంవత్సరాల పై నుంచి జనసేన పార్టీ ఎదుగుదలకు ప్రతి నియోజవర్గ స్థాయిలో, ప్రతి రోజు నాయకులు, కార్య కర్తలు, వీరమహిళలు అడుగడుగునా చేస్ తున్న ప్రజా పోరాటాలకు, జనసేన చేసే సా మజిక సేవలను ఎప్ప టికప్పు డు ఈ-పేపర్ మరియు సా మాజిక మాధ్య మాల ద్వా రా అనునిత్యం ప్రజలకు చె రవేయటం జరుగుతుం దని జనసేన అధ్య క్షుడు పవన్ కళ్యా ణ్ దృష్టి కి తీసుకెళ్లడం జరిగిం ది. అధ్య క్షుల వారు గుర్తిం చి శతఘ్ని న్యూస్ టీం ని ప్రత్యే కంగా అభి నందిం చడం జరిగిం ది. రాబోవు ఎలక్షన్స్ లో సోషల్ మీడియా, ప్రచార మాధ్య మాలు ఎలక్షన్స్ విజయంలో ప్రత్యే క భూమిక పోషిస్తాయని, ఇప్ప టికీ వరకు ఎలా ఐతే జనసేన బలోపేతానికి కృషి చేశారో అలాగే ముందుకు సాగాలని శతఘ్ని న్యూస్ టీంకి సూచించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.